తెలంగాణం

సర్వాంగ సుందరంగా గ్రామాలు

కామారెడ్డి: పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సర్వంగ సుందరంగా తయారవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగ

Read More

రామగుండంలో రెచ్చిపోయిన TRS కార్పొరేటర్

పెద్దపల్లి జిల్లా: రామగుండంలో అధికార పార్టీ కార్పొరేటర్ రెచ్చిపోయారు. గోదావరిఖని ఉదయ్ నగర్ లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లను ఢీకొట్టింది కార్పొర

Read More

కార్మికుల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న మున్సిపల్ కమిషనర్

జగిత్యాల జిల్లా: ఆమె ఒక మున్సిపల్ కమిషనర్. అందరి ఆఫీసర్లలాగా ఆఫీసులో కూర్చొని.. అధికారులు, కార్మికులపై అజమాయిషీ చేయలేదు. వాస్తవం ఏంటో  తెలుస

Read More

పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలె..

పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలె.. పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం మంచిర్యాల జిల్లా:  పెంచిన ఆర్టీసి టికె

Read More

జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలె

జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలె చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని  జనగామ జిల్లా:  చాకలి ఐలమ్మ కుటుంబాన్ని రాజకీయంగా, ఆదుకోవా

Read More

హిందువులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలె..

హైదరాబాద్: హిందూ వ్యతిరేఖ ఎజెండాతో  కొన్ని శక్తులు గణేష్ ఉత్సవాలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నాయని  గణేష్ విగ్రహ తయారీదారులు ఆరోపించారు. శన

Read More

రాష్ట్రం సరిపోక, దేశాన్ని పంచుకోవాలని చూస్తున్నరు

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు... కానీ ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ నాయకులు ఎక్క

Read More

మిషన్ భగీరథతో తీరిన మంచి నీళ్ల గోస

ఖమ్మం: ఒకప్పుడు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం నానా తంటాలు పడేవారని, కానీ కేసీఆర్ దయ వల్ల మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి మంచి నీళ్లు వస్తున్నాయని మంత్రి పువ్వ

Read More

13న ఈడీ ఆఫీసుల ఎదుట నిరసన

రాష్ట్రంలో సమస్యలపై పోరుబాట పట్టాలని నిర్ణయం బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు.  బీజేపీ అధికార దాహాన్ని తిప్ప

Read More

వర్షాలు పడేదెప్పుడు ? 

నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తాయని ఆశించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. తొలకరి వర్షాలు పడితే విత్తనాలు వేసుకుందామని ఎదురు చూస్తున్నారు. అయితే చినుక

Read More

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే గో హత్యలు పెరుగుతున్నయ్

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గో హత్యలు పెరిగిపోతున్నాయని యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ ఆరోపించారు. జులై 2న హై

Read More

బీజేపీ ట్రాప్ లో కేసీఆర్

8 మంది ఎంపీలున్న కేసీఆర్.. 57 మంది ఎంపీలున్న కాంగ్రెస్ ను విమర్శించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవ

Read More

దేశంలో ఎక్క డా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి

దేశంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి తెలంగాణలో జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 75ఏండ్ల పాలనలో గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాని విమర్శి

Read More