తెలంగాణం

మరోసారి డీజిల్ సెస్ పెంచిన ఆర్టీసీ

ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం పడనుంది. కిలోమీటరు వారీగా డీజిల్ సెస్ ను విధించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెరగనున్నా

Read More

ఈడీని మూడువారాలు గడువు కోరిన సోనియా

‘నేషనల్ హెరాల్డ్’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మూడువారాలు గడువు అడిగినట్లు

Read More

కేసీఆర్ ను మించిన నాయకుడు మరొకరు లేరు

జగిత్యాల: కేసీఆర్ పాలనలో దుబాయికి వలసలు ఆగాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. బుధవారం జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరులో నిర్వహించిన పల

Read More

ఈజీ మనీ కోసం అడ్డాదారులు తొక్కొద్దు

ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని వరంగల్  టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.20 లక్షల 80వేల 700 నగదు, క

Read More

సింగరేణి స్థలాల్లో నివసించే వారందరికీ పట్టాలు

బీజేపీ అధికారంలోకి వచ్చాక సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వాళ్లకు పట్టాలు ఇస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ అంశ

Read More

ఫేక్ కేసులు పెట్టి జైలుకు పంపారు

ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ జైలు నుంచి కోయపోషగూడ ఆదివాసీ మహిళలు బెయిల్ పై రిలీజ్ అయ్యారు. పోడుభూముల వ్యవహారంలో గత నెలలో 12మంది ఆదివాసీ మహిళలు జైలుకెళ్లా

Read More

కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు దరఖాస్తుల వెల్లువ

తెలంగాణలో కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎంసెట్ నుంచి లాసెట్ దాకా అన్నింటికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు సమర్పి

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవ‌త్సరం పాత పద్ధతిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి.  పదో తరగతి మార్కుల ఆధారంగానే విద్యార్థుల ఎంపిక

Read More

 ఆ కార్ల ఓనర్ల పేర్లను ఎందుకు దాస్తున్నారు?

జూబ్లీహిల్స్ బాలిక కేసులో పూర్తిగా నిజాలు చెప్తూనే కొన్ని ఆధారాలను హైదరాబాద్ సీపీ ఆనంద్ కప్పిపుచ్చుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ

Read More

రాజకీయ ప్రయోజనం కోసమే టీఆర్ఎస్, బీజేపీ ఆరాటం

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా.. ముఖ్యమంత్రి ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పబ్ లు, క్లబ్ లు నిబంధనల

Read More

10న రాజ్ భవన్ లో మహిళా దర్బార్

గవర్నర్ తమిళిసై  జూన్ 10న మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. తాను ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా దీన్ని  శుక్రవారం&

Read More

రైతు రాజ్యమే లక్ష్యం

ఖమ్మం: రైతు రాజ్యమే తమ లక్ష్యమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు.  వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 88 వ రోజు వైరా

Read More

రాష్ట్రంలో ఇయ్యాల,రేపు వర్షాలు

తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురువారాలలో తేలికపాటి  నుంచి మోస్తరు  వర్

Read More