తెలంగాణం
ఆ కార్ల ఓనర్ల పేర్లను ఎందుకు దాస్తున్నారు?
జూబ్లీహిల్స్ బాలిక కేసులో పూర్తిగా నిజాలు చెప్తూనే కొన్ని ఆధారాలను హైదరాబాద్ సీపీ ఆనంద్ కప్పిపుచ్చుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ
Read Moreరాజకీయ ప్రయోజనం కోసమే టీఆర్ఎస్, బీజేపీ ఆరాటం
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా.. ముఖ్యమంత్రి ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పబ్ లు, క్లబ్ లు నిబంధనల
Read More10న రాజ్ భవన్ లో మహిళా దర్బార్
గవర్నర్ తమిళిసై జూన్ 10న మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. తాను ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా దీన్ని శుక్రవారం&
Read Moreరైతు రాజ్యమే లక్ష్యం
ఖమ్మం: రైతు రాజ్యమే తమ లక్ష్యమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 88 వ రోజు వైరా
Read Moreరాష్ట్రంలో ఇయ్యాల,రేపు వర్షాలు
తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురువారాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్
Read Moreకేసీఆర్ పాలనలో పల్లెల అభివృద్ధి
రంగారెడ్డి: కేసీఆర్ పాలనలో పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగత
Read Moreరఘునందన్ పై కేసు పెట్టడం సిగ్గుచేటు
ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడాన్ని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి ఖండించారు. మైనర్పై అఘాయిత్యం ఘటనలో నిందితులపై కేసులు నమ
Read More104 సేవలు రద్దు.. వాహనాల వేలం
తెలంగాణ ప్రభుత్వం 104 సేవలకు స్వస్థి పలికింది. వైద్య ఆరోగ్య శాఖలో 104 వాహనాల సేవలు రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్,
Read Moreఎమ్మెల్యే రఘునందన్పై మరో ఫిర్యాదు..
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై తెలంగాణ ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండార్ ఆర్గనైజేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మ
Read Moreభద్రాద్రి జిల్లా అధికారికి జైలుశిక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్ కు జైలు శిక్ష పడింది. కోర్టు దిక్కరణ కింద హైకోర్టు రెండు నె
Read Moreపోలీసులు ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా మారిన్రు
హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో బాలికపై అఘాయిత్యం కేసులో పోలీసుల వైఖరిని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. ఈ కేసులో పోలీసులు ని
Read Moreకేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదు
కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని సెటైర్ వేశారు. ఎవరినీ సస్పెండ్&nb
Read Moreదళితులను వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యం..
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తూ.. వారి కుటుంబాల్లో వెలుగు నింపుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇవాళ
Read More












