తెలంగాణం

క్వింటాల్ పత్తి 13 వేల రూపాయలు

జమ్మికుంట మార్కెట్ లో ఆల్ టైం రికార్డ్ ధర  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ లో పత్తి ఆల్ టైం రికార్డ్ ధర పలికింది. ఒక క్వింటాల్ పత

Read More

తప్పిదాలు బయటకొస్తాయనే రావొద్దంటున్నారు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ భట్టి విక్రమార్క.  ఉస్మానియా యూనివర్సిట

Read More

కుట్ర జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోంది

హైదరాబాద్: సరూర్ నగర్ హత్య ఘటనపై తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. నడిరోడ్డుపై నాగరాజు అనే దళిత యువకుణ్ని కొట్టి చంపడం దారుణమన్నారు

Read More

కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తుండు

టీఆర్ఎస్ రజాకార్ల పార్టీ అన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాటలు కరక్టేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను 8వ నిజాం అవుతానన్నట్లుగా కేసీఆర్ వ

Read More

ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు

పనికిమాలిన పార్టీ  టీఆర్ఎస్ ప్రజలు మేల్కొండి.. ఎవరూ భయపడొద్దు.. నేను ఉన్నా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్  హైద

Read More

వరంగల్ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు

వరంగల్లో జరిగే బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు తెస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాశరథి, కాళోజీ లాంటి మేధావులు పుట్టిన గడ్డపై రైత

Read More

కేసీఆర్ మాటల సుడిగుండంలో రైతు విలవిల

టీఆర్ఎస్ పాలనలో వేలాది మంది రైతులు చనిపోవడం విషాదకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో రెండో స్థ

Read More

సూర్యాపేట మార్కెట్ యార్డులో షర్మిల ధర్నా

కేసీఆర్ హయాంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సూర్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులు రైతులతో కలిసి ఆమ

Read More

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి

సూర్యాపేట  మార్కెట్ యార్డు  ముందు  YSRTP అధ్యక్షురాలు  షర్మిల ధర్నా  చేపట్టారు. మార్కెట్ యార్డులో  రైతులతో  ధా

Read More

పాదయాత్ర పేరుతో  పాలమూరు విచ్ఛిన్నానికి కుట్ర

పాదయాత్రల  పేరుతో కులం- మతం  అంటూ బీజేపీ  రెచ్చగొట్టే  రాజకీయాలు చేస్తోందన్నారు మంత్రి  శ్రీనివాస్ గౌడ్. ఆధారాలు లేకుండా &nbs

Read More

కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యండిల్ ను బ్లాక్ చేసిన కేటీఆర్

తెలంగాణలో రాహుల్ పర్యటనపై టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీకవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కౌం

Read More

చేనేత కార్మికులకు కూడా బీమా కల్పించాలి

ప్రత్యేక రాష్టం కోట్లాడి తెచుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసమేనమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కానీ నీళ్ల విషయంలో ఇప్పటికి కూడా న్యా

Read More

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వరి ధ

Read More