తెలంగాణం
జయశంకర్ సార్ మీద కేసీఆర్ కు కక్ష
హన్మకొండ: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పై కేసీఆర్ కక్ష కట్టారని, అందుకే ఆయన పేరు కాలగర్భంలో కలిసేలా కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ
Read Moreఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రానికి వర్ష సూచన
ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ హైదరాబాద్: రాష్ట్రానికి రానున్న మూడ్రోజులు వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. తెలంగాణ మీదుగ
Read Moreటెట్ వాయిదా వేసే ప్రసక్తే లేదు
టెట్ పరీక్ష వాయిదాపై వస్తున్న వార్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేసే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. జూన్
Read Moreమీరు జై శ్రీ రామ్ అంటే... మేము జై హనుమాన్ అంటం
జగిత్యాల: బీజేపీ జై శ్రీ రామ్ అంటే... తాము జై హనుమాన్ అంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శనివారం కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన
Read Moreటీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వజినేపల
Read Moreపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పేంటీ
పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పేంటని ప్రశ్నించారు సీఎల్పీనేత భట్టి విక్రమార్క. రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా గాంధీ భవన్ లో రాజీవ్ విగ్రహాని
Read Moreఅధికారం కోసం బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది
రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాలలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఉన్న ఆయన
Read Moreసీఎం కేసీఆర్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు
తెలంగాణ నిధులను కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలో బైక్ ప్రమాదంలో గాయపడిన బీ
Read Moreపోలీసులు బాడీ వార్న్ కెమెరాలు ధరించాలి
బాడీ వార్న్ కెమెరాల వాడకం ఆపేసిన పోలీసులు తప్పుచేసిన పోలీసులను, వాహనదారుల గుర్తించేలా రికార్డింగ్ యూస్ చేయడంలో లైట్ తీసుకుంటున్న ప
Read Moreకాంగ్రెస్ రచ్చబండను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున
Read Moreకామారెడ్డిలో ఏసీబీ వలకు అవినీతి అధికారి
కామారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటున్న పంచాయితీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన భ
Read Moreభారీగా జాతీయ రహదారుల విస్తరణ
రూ.28,615 కోట్లు.. 715 కిలోమీటర్లు ఈ ఏడాది భారీగా జాతీయ రహదారుల విస్తరణ 10 ప్రాజెక్టుల్లో ఏడింటికి భూసేకరణ పూర్తి.. త్వరలోనే టెండర్లు
Read Moreహెల్త్ సర్వే పేరిట ఎట్టి చాకిరీ!
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: హెల్త్ ప్రొఫైల్సర్వే పేరిట ఆశా కార్యకర్తలతో సర్కారు ఎట్టి చాకిరీ చేయిస్తోంది. పొద్దంతా కష్టపడుతున్నా వారికి రోజుక
Read More












