తెలంగాణం

లెక్చరర్లకు బయోమెట్రికా?

పాలిటెక్నిక్‌‌ కాలేజీల్లో బయోమెట్రిక్‌‌ అటెండెన్స్‌‌ విధానం చిలికిచిలికి గాలివానలా మారుతోంది.  స్టూడెంట్స్‌‌కు బయోమెట్రిక్‌‌ హాజరులేదని పరీక్షలకు దూరం

Read More

మార్పు మొదలైంది, అసెంబ్లీలో కనబడుతుంది: పవన్

అమరావతి, వెలుగు: జనసేన పార్టీ రాకతో రాజకీయాల్లో మార్పు మొదలైందని, అది అసెంబ్లీలో కనపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తమకు రాజకీయ బలం

Read More

లవ్​ సక్సెస్​.. అయినా లవర్స్ సూసైడ్​

కంగ్టి, వెలుగు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు సైతం పెళ్లికి ఒప్పుకున్నారు. ఇంతలో ఏమైందో ప్రేమికుడు ఉరేసుకున్నాడు. అది తెలిసి ప్రేమికురాలు నిప్ప

Read More

దుబాయ్​లో జగిత్యాలవాసి ఆత్మహత్య

రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన వ్యక్తి దుబాయ్ లో ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. మండలంలోని  కట్కాపూర్  గ్రామానికి చెందిన భూమయ్య(43

Read More

నీటి కరువుతో గొంతెండుతున్న రాష్ట్రం

పల్లె నుంచి పట్నం దాకా నీళ్ల గోస ఎండిపోయిన బోర్లు.. నోళ్లు తెరిచిన బావులు మారుమూల ఊళ్లు, తండాల్లో చుక్కనీటి కోసం మైళ్ల దూరం మడుగులు, చెలిమెల నీళ్లే ద

Read More

ప్రచారంలో యువకుడిని తిట్టిపోసిన ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్

పరిషత్ ప్రచారం, బహిరంగ సభల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు. సమస్యలపై ప్రజలు నిలదీస్తే.. దుర్భాషలాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా హోతి బిలో

Read More

రైలు నుంచి జారి పడి మహిళ దుర్మరణం

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న రైలు నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం బాపట్ల – స్టువర్టుపురం మధ్య ఈ సంఘటన జరిగింది. రైల్వ

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు

రాష్ట్రంలో స్థానిక సంస్థల MLC ఎన్నికలకు TRS పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ స్థానిక సంస్థలకు బై ఎలక్షన్ జరగనుంది. వరం

Read More

రేపు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో రేపు ఉదయం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11.30గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ పేర్క

Read More

ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం

నిర్మల్: టి.ఆర్.ఎస్ నేత, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని బాసర మండలం ఓని గ్రామ

Read More

మృతుల కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేసియా

కర్నూల్ జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేసియా ప్రకటించింది రాష్ట్ర సర్కార్. మృతుల కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు RDO. అయ

Read More

అప్పుడు రజనీ, ఇప్పుడు తుమ్మల. సిబ్బంది పై చర్య?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విషయంలో ఎడమ కుడి అయ్యింది. శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తుమ్మల ఓటేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ

Read More

మృతుల కుటుంబాలను పరామర్షించిన డీకే అరుణ

కర్నూల్ జిల్లా రోడ్డు ప్రమాద మృతులతో…జోగులాంబ గద్వాల్ జిల్లా రామాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబాలను బీజేపీ నేత డి.కే అరుణ పరామార్శించార

Read More