తెలంగాణం

కేంద్రం స్కీం ద్వారా మిషన్ ​కాకతీయ రిపేర్లు

  అమృత్ సరోవర్ పథకం కింద 2,685 చెరువులకు ప్రపోజల్స్     2087 చెరువులు గతంలో కాకతీయ కింద డెవలప్​ చేసినవే    

Read More

రెండేళ్లలో రూ.5 వేల కోట్ల భూములమ్మిన సర్కార్

రెండేండ్లలో రూ.5 వేల కోట్ల భూముల అమ్మకం వరుసగా స్వగృహ, హౌసింగ్​ బోర్డు ఆస్తులు సేల్​ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17 వేల కోట్లు రాబట్టుకోవా

Read More

రేపు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ టూర్ 

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ శనివారం (ఈనెల 14న) పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హాలియా, నందికొండ మున్సిపాల

Read More

బిల్లుల కోసం ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీటీసీ నిరసన

మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ నిరసన వ్యక్తం చేశాడు. చేసిన అభివృద్ధి పనులకు రెండేళ్లుగా బిల్లులు రాక అప్పుల పాలయ్యామని నారాయణప

Read More

తెలంగాణలో 13 వేల 689 కరోనా టెస్టులు చేస్తే..ఎన్ని కేసులంటే

హైదరాబాద్ : భారతదేశంలో కరోనాకు ఇంకా చెక్ పడడం లేదు. గతంలో కన్నా.. కొద్దిగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ఊపిరిపీల్చుకొనే అంశం. మరణాల సంఖ్య

Read More

బండి సంజయ్‌‌కి మంత్రి కేటీఆర్ నోటీసులు.. ఆధారాలుంటే బయటపెట్టాలి

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తరపు న్యాయవాది నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన ట్విట్

Read More

బడా బాబుల కోసమే పేదల భూములను లాక్కుంటున్నారు

మహబూబ్ నగర్ లో భూసేకరణ పేరుతో వందల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ

Read More

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు

సిద్ధిపేట: ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హారీశ్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ము

Read More

ఆ విషయంలో కల్వకుంట్ల వారికి అస్కార్ ఇవ్వొచ్చు

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తండ్రీ కొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగునపడ్డాయన్నారు. అ

Read More

మీరు చెప్పిన బంగారు తెలంగాణ ఇదేనా?

సీఎం కేసీఆర్  పాలనపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎనిమిదేళ్ల కేసీఆర్  పాలనలో  పాలమూరు నుంచి వలసల

Read More

కేంద్రంపై తండ్రీ కొడుకుల విషప్రచారం

కేంద్రంపై తండ్రి కొడుకులు విషప్రచారం చేస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబ  పాలన నడుస్తుంది ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత

Read More

కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

రాష్ట్రంలో కరెంటు బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబు

Read More

కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ పాలన

కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతం చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర అన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తుక్కుగూడాలో పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్ ప

Read More