తెలంగాణం
కాంగ్రెస్ హయాంలో రూపాయిలో 15 పైసలే అందేవి: వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ హయాంలో రూపాయిలో 15 పైసలే అందేవి దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నరు పార్లమెంట్ ప్రవాసీ
Read Moreబడ్జెట్ లెక్క తప్పింది.. పోయినేడాది అంచనాలు తలకిందులు
రూ.2.19 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మార్చి చివరి నాటికి చేసింది రూ.1.70 లక్షల కోట్లే ఆదాయం అంచనా 2.45 లక్షల కోట్లు..
Read Moreసిటీ బాట.. టెన్త్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్లు హైదరాబాద్కే
జిల్లాల్లోని కాలేజీల్లో స్టాఫ్, ఫెసిలిటీస్ ఉంటలే.. . టెన్త్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్లు హైదరాబాద్కే మూతపడుతున్న గ్రామీణ ప్రాంత క
Read Moreప్రీతి చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం..ఉత్తర్వులు జారీ
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించి
Read More" దోస్త్ " తో సంబంధం లేకుండా డిగ్రీ ప్రవేశాలు.. 50 కాలేజీలకు మరోసారి హైకోర్టు అనుమతి
తెలంగాణలో 50 కాలేజీలు దోస్త్ ఆన్ లైన్ ప్రవేశాలతో సంబంధం లేకుండా డిగ్రీ ప్రవేశాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు హైకోర్టు అనుమతినిచ్చింది. 2023-24లోనూ దోస్త్&
Read Moreకొబ్బరిచెట్టుపై పిడుగుపాటు..కాయలు బూడిదయ్యాయి
నిన్నటి వరకు ఎండలూ..ఇవాళ మళ్లీ వర్షాలు..రాష్ట్రంలో వాతావరణం జనాలను అతలాకుతలం చేస్తోంది. ఎండల ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని..వాన వల్ల కాస్
Read Moreరోడెక్కిన అన్నదాతలు.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను నిరసిస్తూ.. రాష్ట్రంలో పలుచోట్ల అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు, ఎగుమతుల్లో జాప్యానికి నిరసనగాశన
Read Moreకేసీఆర్కి మెమోరీ లాస్ అవుతోంది.. పాత రికార్డులు చూడండి సారూ..
సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి . కేసీఆర్కి మెమోరీ లాస్ స్టార్ట్ అయింది. కేసీఆర్ జ్ఞాప
Read Moreమహబూబ్నగర్ టూ విశాఖపట్నం ఎక్స్ ప్రెస్..
పాలమూరు-విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును శనివారం ( మే20) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి త
Read Moreసీఎం కేసీఆర్కు హెచ్చరిక..ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితో ఊరుకోం
జగిత్యాల జిల్లాలోని పాశీగామ, స్థభంపల్లి గ్రామస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్కు పోస్ట్ కార్డులు రాశారు. జనావాసాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దంటూ పోస్ట్ కా
Read Moreఎమ్మెల్యే టికెట్ నాదే అంటే నాదే.. జనగామ బీఆర్ఎస్లో లొల్లి షురూ
రాష్ట్రం ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అన్ని నియోజకవర్గాల్లో అధికార పక్షం ప్రతిపక్షాలకు మధ్య యుద్ధానికి రంగం సిద్దమవుతుంటే .. గులాబీ పార్టీలో మాత
Read Moreపంట బీమా అడిగితే నిర్లక్ష్యమా..?
సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .మహబూబ్ నగర్ లో పర్యటించిన ఆయన సీఎం కేసీఆర్ రైతులను పట్టించుకోకుండ
Read Moreగల్ఫ్ బాధితులు గోడు పట్టదా.. రియల్ వ్యాపారులకోసమే 111 జీవో రద్దు
తెలంగాణ సీఎం కేసీఆర్ కు రైతుల గోడు పట్టదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం
Read More












