
తెలంగాణం
మోడీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం : కిషన్ రెడ్డి
ప్రధాని మోడీపై AP సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. మోడీతో కేసీఆర్, జగన్ కు సంబంధం ఉందని బాబు అంటున్నా
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళతాం: ఉత్తమ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో ఉత్తమ్, ,ఇంచార్జ్ కుంతియా, మాజీ మంత
Read Moreకొట్టుకున్న వీహెచ్-నగేశ్ : ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ : ఇందిరాపార్క్ దగ్గర అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. పీ
Read MorePHC సిబ్బంది నిర్లక్ష్యం : శిశువు మృతి
నిజామాబాద్ : PHC సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బాధితులు ఆందోళన ని
Read Moreపరిషత్ ఎన్నికల్లో తుమ్మలకు లెఫ్ట్.. రైట్ అయ్యింది!
జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓటు వేశారు. అయితే ఓటు వేశాక ఎడమ చేతి వేలికి బదులు కుడి చేతి వేలికి సిరా గుర్తు వేశారు ఎన్న
Read Moreవిషమంగానే చిన్నారి ఆరోగ్యం
ఎల్ బీ నగర్, వెలుగు: యాదాద్రి జిల్లా పాతనరసింహ దేవాలయం వద్ద గురువారం పోలీస్ వాహనం దూసుకెళ్లి తీవ్ర గాయాలైన మూడేళ్ల చిన్నారి ప్రణతి ఆరోగ్య పరిస్థితి ఆం
Read Moreబాసర రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం
నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ లో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. 10 మంది దొంగల ముఠా… కత్తులు, గొడ్డళ్లు, కర్రలు పట్టుకుని రైల్వే స్టేషన్ ప
Read Moreభార్యకు మందుల కోసం వెళ్లాడు.. రైలు ఢీకొని నవ వరుడు మృతి
కామారెడ్డిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కామారెడ్డి మండలం దేవునిపల
Read Moreసర్కార్ హాస్పిటల్స్ పని తీరుపై రోగుల నుంచి ఫీడ్ బ్యాక్
సర్కారీ దవాఖానల పని తీరుపై రోగుల నుంచే నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ తరహాలో రోగికి ఫోన్ జేసి ఆరోగ
Read Moreమూలన పడ్డ చరిత్ర..దెబ్బతింటున్నఫణిగిరి శిల్పాలు, శాసనాలు
పాడుబడ్డ బంగ్లాలో శిథిలమవుతున్న చారిత్రక సంపద అరుదైన వస్తువులను పట్టించుకునే దిక్కులేదు భద్రపరచడంలో పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం సైట్ మ్యూజియం
Read Moreవడదెబ్బకు 11 మంది బలి : ఓటేసేందుకు వెళ్లి ఇద్దరు మృతి
వెలుగు నెట్వర్క్: వడగాడ్పులు రాష్ట్రంలో మరో 11 మందిని బలితీసుకున్నాయి. ఓటేయడానికి వస్తూ కొందరు, ఎండల్లోనూ పనికి వెళ్లి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
Read Moreఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
కాలేజీల్లో 2019-20 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ శుక్రవారం విడుదల చేసింది. రెండు విడతల్లో అడ్మిషన్లు జరుగుతాయని, అడ్మిష
Read Moreఇంటర్ బోర్డు వైఫల్యాలపై రేపు కోదండరాం దీక్ష
ఇంటర్ బోర్డు వైఫల్యాలపై రేపు(శనివారం) తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం నిరసన దీక్షకు దిగనున్నారు. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు ఏర్పడటంతో …విద్యార
Read More