తెలంగాణం

తెలంగాణకు వర్ష సూచన..3 రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు

Read More

బీర్లతో భారీ ఆదాయం ..  18 రోజుల్లో ఇంత తాగారా..?

రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటుగా బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2023 మే 1 నుంచి 18 మధ్య రాష్ట్రంలో 4.23 కోట్ల బీర్ సీసాలు అమ్ము

Read More

హైదరాబాద్లో జోరు వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లో జోరుగా  వర్షం పడుతోంది. జూబ్లీ హీల్స్, మాదాపూర్ ఫిలింనగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగం పల్లి, పటాన్ చెరు, మెహిదీపట్నం క

Read More

బ్యూటిఫికేషన్ పేరుతో పొలిటికల్ స్టంట్.. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడమంటే ఇదే

ఖమ్మం పట్టణంలోని లకారం ట్యాంక్ బండ్ లో శ్రీ కృష్ణుడు  అవతారంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ విగ్రహం ఏర్పాటుపై సినీ నటి

Read More

ధ్వజస్థంభ ప్రతిష్ఠలో ఉద్రిక్తత.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

అంటరానితనం.. అమానుషం.. మీది తక్కువ కులం.. మాది ఎక్కువ కులం.. మా దేవాలయానికి.. మా పూజలకు మీరు రాకూడదనే విషయం.. పూర్వకాలంలోని ముచ్చటి.  కాని ఈ యుగం

Read More

పవర్లోకి రాగానే మీ ఆస్తులన్నీ ప్రజలకు పంచుతాం  : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

పవర్లోకి రాగానే మీ ఆస్తులన్నీ ప్రజలకు పంచుతాం  : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  రహస్యంగా భూ దోపిడీ చేస్తారా కోకాపేటలో రూ.550 కోట్ల భూమి రూ.37

Read More

ప్లెక్సీలు పెట్టుకుంటే దేశ్ కీ నేత కాలేరు  : కిషన్ రెడ్డి

ప్లెక్సీలు పెట్టుకుంటే దేశ్ కీ నేత కాలేరు  రాష్ట్రాన్ని సలహాదారులకు వదిలేశారు రోజూ నాందేడ్కు వెళ్తే తెలంగాణ ఏం కావాలి ప్రధానిని విమర్శిం

Read More

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. హాజరుకాని  కేసీఆర్

ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభమైంది.  గుంటూరు ఆటోనగర్‌ వద్ద ఏఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌ వెనుక భాగంలో ఐదంతస్తుల కొత్త భవనంలో ఆఫీస్&z

Read More

చనిపోయిన వారి పేరుతో.. ఆసరా పెన్షన్లు కాజేసిన అధికారులు

మహబూబాబాద్ ​జిల్లా దంతాలపల్లి మండలంలో చనిపోయిన వారి పేరుతో పింఛన్లు స్వాహా అవుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గున్నేపల్లి గ్రామంలో&n

Read More

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటల సమయం

సండే కావడంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి, వేములవాడ రాజన్న ఆలయాలకు  తెల్లవారు జాము నుంచే భక్తులు క్యూ కట్టా

Read More

గుడిసెలు తొలగించిన రెవెన్యూ అధికారులు.. బాధితుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని కొత్త కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన గుడిసెలను రెవెన్యూ

Read More

తెలంగాణ జాబ్స్ స్పెషల్: తెలంగాణలో భూ సంస్కరణలు

భూమి యాజమాన్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం,  భూ యాజమాన్యంలో అసమానతలు తొలగించి సామాజిక న్యాయం, వ్యవసాయ &nbs

Read More

నల్గొండ పార్లమెంట్​ స్థానంపై బీజేపీ గురి..కేంద్ర మంత్రి డాక్టర్​ మహేంద్రనాథ్​ పాండే

      ఇన్​చార్జిగా కేంద్ర మంత్రి డాక్టర్​ మహేంద్రనాథ్​ పాండే     నేటి నుంచి 2 రోజుల పాటు పర్యటన  &nb

Read More