తెలంగాణం

కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది: లక్ష్మణ్

సీఎం కేసీఆర్ పాలనపై రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందని అన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యో

Read More

ఉత్తమ్ ప్రచారంలో TRS నిరసన : కుర్చీలతో దాడిచేసిన కాంగ్రెస్

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో పరిషత్ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతలకు కారణమైంది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమ

Read More

డేట్ ఫిక్స్ : మే 13న టెన్త్ పరీక్ష ఫలితాలు

రాష్ట్రంలో 2019 మార్చ్ లో జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 13వ తేదీన విడుదల కానున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చ

Read More

ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఆగడాలు..అధిక ఫీజులు వసూలు

డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‍ను ప్రైవేటు డిగ్రీ కాలేజీలు క్యాష్‍ చేసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు డిగ్రీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఎంపికలో ప్ర

Read More

పరిషత్ పరేషాన్ : రెండో విడతలో కార్యకర్తల గొడవలు

రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు..ఉద్రిక్తతకు దారితీశాయి. మంచిర్యాల జిల్లా ఇందారంలో టీఆర్ఎస్, కాంగ్ర

Read More

ఇంటర్ వివాదం.. త్రిసభ్య కమిటీ ఉత్తుత్తిదేనా?

హైదరాబాద్‌‌, వెలుగు: ఇంటర్మీడియెట్‌‌ రిజల్ట్స్‌‌లో ఎర్పడ్డ గందరగోళానికి తప్పెవరిదో తెలుసుకునేందుకు సర్కారు వేసిన త్రిసభ్య కమిటీ ఉత్తుత్తిదేనా? అప్పట్ల

Read More

అధికార పార్టీ డబ్బు పంపిణీ : కొట్టుకున్న TRS, కాంగ్రెస్ కార్యకర్తలు

మంచిర్యాల జిల్లా  జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందారం గ్రామంలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు డబ్బులు పంచుతుండగా..కాంగ

Read More

నాన్ లోకల్ పేరిట జూ.పంచాయతీ సెక్రటరీ పోస్టులకు బ్రేక్

జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుకు ఎంపికైన వారిలో 700 మందికి ప్రభుత్వం ఇంకా పోస్టింగ్స్‌ ఇవ్వలేదు. అధికారులు ‘నాన్​ లోకల్‌’పై క్లారిటీ లేకుండా అప్లిక

Read More

ఆదర్శంగా నిలిచారు : ఓటేసిన శతాధిక వృద్ధురాళ్లు

నందిగామ : రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇద్దరు వృద్ధురాళ్లు అందరికంటే ముందు ఓటేసి యువతకు ఆదర్శంగా

Read More

‘కంక్లూజివ్ టైటిల్‘ పాతదే..ఆదర్శంగా నిలిచి ఆగింది!

‘కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌..’ భూమి యాజమాన్యానికి సంబంధించి గత కొద్ది రోజులుగా అధికారులు, రెవెన్యూ శాఖలో బాగా వినిపిస్తున్న పదమిది. భూ యాజమాన్యానికి సం

Read More

కొనసాగుతున్న రెండో విడత పరిషత్ పోలింగ్

రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 179 ZPTC, 1,850 MPTC స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జడ్పీటీసీలకు 805

Read More

కార్లలో మంటలు.. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హైదరాబాద్, వెలుగు: కారులో వెళ్తుంటే అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎండకాలం మొదలైనప్పట్నుంచి కార్లలో సడెన్ గా మంటలు చె

Read More

మల్కాజ్ గిరిలో 24, నిజామాబాద్‌‌లో 18 టేబుళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: లోక్​సభ ఎన్నికల కౌంటింగ్​లో భాగంగా మల్కాజిగిరిలో 24 టేబుళ్లు, నిజామాబాద్‌‌లో 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని సీఈవో రజత్‌‌ కుమార

Read More