తెలంగాణం

దశాబ్ది ఉత్సవాలు సెక్రటేరియెట్ నుంచి షురూ...  రూ.105 కోట్లు కేటాయించినం : సీఎం కేసీఆర్

తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా వేడుకలుండాలి 21 రోజులు పండుగలా నిర్వహించాలి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం రోహిణి కార్తె ప్రారంభంలోనే వరి నా

Read More

కల్వకుంట్ల అయినా మరెవరైనా రండి.. చర్చకు మేము రెడీ :  రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో 14 అసెంబ్లీ.. 2 లోక్ సభ స్థానాలలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చ పెడదాం.. కల్వకుంట్ల అయినా మరెవరైనా రమ్మనండి.. మేము రెడీ అంటూ సవాల్ విసిర

Read More

ప్రజలకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం: హిమాచల్ సీఎం

ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుర్తించి.. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర

Read More

పేదల భూములను సర్కారు అమ్ముకుంటోంది: భట్టి

మార్పు, మహోన్నత ఆకాంక్ష కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టానని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో

Read More

ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం రాంపూర్ లోని చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. చెరువులో మునిగిపోయిన

Read More

కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను కులం పేరుతో దూషించిన గాయకుడు ఓరగంటి శేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు

Read More

హైద‌రాబాద్ To జర్మనీ డైరెక్ట్ ఫ్లైట్.. ఎప్పటినుంచంటే?

జీఎంఆర్ నేతృత్వంలోని శంషాబాద్ విమానాశ్రయం (హైదరాబాద్) నుంచి నేరుగా ఫ్రాంక్‌ఫర్ట్(జర్మనీ)కు విమాన సర్వీసులు నడిపేందుకు సర్వం సిద్ధమైంది. అందుకోసం

Read More

ట్రైనింగ్ సెంటర్లో హెడ్ కానిస్టేబుల్ మృతి.. అసలేం జరిగింది?

రాష్ట్రంలో పోలీస్ ట్రైనింగ్ లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్

Read More

ట్రాఫిక్​ చలాన్లు కట్టాలని పోలీసుల వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగ

Read More

175 ఏళ్లుగా చేప మందు పంపిణీ: మంత్రి తలసాని

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చేప మందు ప్రసాదం పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Read More

తెలంగాణ ఎంసెట్ లో ఆంధ్రోళ్ల హవా..టాప్ 10లో 8 ర్యాంకులు వాళ్లకే

 తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రోళ్ల హవా కొనసాగింది. తొలి పది ర్యాంకుల్లో ఎనిమిదింటిని ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టీ

Read More

గంగుల కమలాకర్, బండి‌ సంజయ్ ఇద్దరూ ఒక్కటే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  బీఆర్ఎస్ పార్టీ గుండాలు బుల్డోజర్ తీసుకువచ్చి పేద ప్రజల ఇండ్లను కూల్చారని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Read More

వేసవి రద్దీ దృష్ట్యా కాచిగూడ టు తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు బుధవారం (మే 24న) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ లోన

Read More