తెలంగాణం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆపరేషన్ హరీశ్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆపరేషన్ హరీశ్ కాంగ్రెస్ లీడర్ల దూకుడుతో రంగంలోకి దింపిన బీఆర్ఎస్ హైకమాండ్ కాంగ్రెస్ బలంగా ఉండడం
Read Moreమెదక్ కలెక్టరేట్ లో దశాబ్ది ఉత్సవాల సమావేశం రసాభాస
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని.. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల సమావేశం రసాభసగా మారింది. మంత్రి
Read Moreకలెక్టర్ రూమ్ కు నమస్కారం చేసిన పొంగులేటి
పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు గడుస్తున్నా కేసీఆర్ ఒక్క
Read Moreస్వర్ణ జయంతి ఎక్స్ప్రైస్ లో పొగలు.. నిలిచిపోయిన రైలు
హజ్రత్ నిజాముద్దీన్ నుండి త్రివేండ్రం వెళ్ళుతున్న స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపూర
Read Moreకేసీఆర్తో కేజ్రీవాల్ భేటీ.. కేంద్రం తీరుపై చర్చ
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరు సీఎంలతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్. అనం
Read Moreజగిత్యాల జిల్లా రాయికల్ లో రైతుల ఆందోళన
జగిత్యాల జిల్లా రాయికల్ లో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్లపై వంటావార్పు చేస్తూ.. నిరసనకు దిగారు. పండించిన ధాన్యాన్ని రోడ్డుపై
Read Moreపారిశుద్ధ్య కార్మికునిపై ఎలుగుబంటి దాడి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పరిధిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. సంగోజివాడి గ్రామానికి చెందిన బాల్ సాయిలు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది
Read Moreతెలంగాణలో ఇంటికో బండి : కోటి 54 లక్షలు దాటిన వాహనాలు
తెలంగాణలో వాహనాల సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోంది. గత పదేళ్లుగా రాష్ట్రంలో వాహనాల సంఖ్య దాదాపు 10 రెట్లు పెరిగాయి. 2014 లో 70.73 లక్షల వాహ
Read Moreతెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం: RS ప్రవీణ్ కుమార్
టీఎస్ పీఎస్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పేపర్ లీక్ కేసును కేటీఆర్ తప్పుద
Read Moreకొత్త రకం కంటి జబ్బు.. మనకు తెలియకుండానే చూపు కోల్పోతున్నాం
ప్రస్తుత జీవన శైలి, విధానాల వల్ల వచ్చే అనేక కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వయసు సంబంధిత వ్యాధులతో పాటు కాలానుగుణంగా వచ్చే వ్యాధులు కూడా మరింత ఆందో
Read Moreనిప్పంటుకొని 10 ఎకరాల వరి దగ్ధం
మల్హర్, వెలుగు : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 10 ఎకరాల వరి కాలిపోయింది . ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్&z
Read Moreఆదిలాబాద్ లో పోలీసులు వర్సెస్ భూ నిర్వాసితులు
ఆదిలాబాద్ జిల్లా రాంపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు తమకు తిరిగి ఇవ్వాలని పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళనకు
Read Moreమోతాదుకు మించి ఇథలిన్ వాడుతున్న వారిపై కేసులు
సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలో గర్నమెంట్రూల్స్ ప్రకారం మోతాదుకు మించి ఇథిలిన్ వాడుతున్న మామిడి ట్రేడర్స్ పై కేసులు నమోదు చేస్తున్నట్లు &
Read More












