
తెలంగాణం
నాటు కోళ్ళకు మంచి డిమాండ్..
మృగశిర కార్తెలో చేపలతో పాటు మాంసాహారాన్ని తినాలన్న సంప్రదాయం ఉంది. దీంతో చేపలతోపాటు నాటుకోడి కొనుగోళ్లు పెరిగాయి.చేపలు ఇష్టపడని వాళ్లు నాటుకోళ్లను కొ
Read Moreజూన్ 27 లోపు కొత్త సెక్రటేరియట్ కు శంకుస్థాపన
కొత్త సెక్రటేరియేట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 27లోపు కొత్త భవనం నిర్మాణ శంకుస్థాపన చేసేందుకు జనరల్ అడ్మినిస్ట్రేషన
Read MoreCLP విలీనంపై హైకోర్టులో పిటిషన్ : రేపు విచారణ
హైదరాబాద్: 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై.. హైకోర్టులో పిటిషన్ వేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క. సీఎ
Read Moreరాహుల్ గాంధీ ఫోన్ : దీక్ష విరమించిన భట్టి
హైదరాబాద్ నిమ్స్ లో దీక్షను విరమించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, AICC నేతలు భట్టికి
Read Moreప్రాణాలకు తెగించి భట్టి విక్రమార్క దీక్ష చేశాడు: ఉత్తమ్
ప్రాణాలకు తెగించి భట్టి విక్రమార్క దీక్ష చేశారని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. విక్రమార్కతో దీక్ష విరమింప చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లా
Read Moreపాండవుల్లా 100 మంది ఎమ్మెల్యేలపై మా పోరాటం: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ని
Read Moreటీఆర్ఎస్సా..కాంగ్రెస్సా ఇంతకీ ఆమె ఎటు.?
ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్జిల్లా ఉట్నూర్ జడ్పీటీసీగా గెలుపొందిన చారులత మొన్న జరిగిన జడ్పీ పీఠం ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్
Read Moreమెడికల్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి.. సార్లు లేరు?
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇటీవల 300 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. మొత్తం సీట్ల సంఖ్య 1,550కి చేరింది. ప్రైవేటు కా
Read Moreబీజేపీ, టీఎంసీ వర్గాల ఘర్షణ..8 మంది మృతి
బెంగాల్లో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య మొదలైన గొడవ నాటకీయ మలుపులు తిరిగింది. శనివారం నాటి అల్లర్లలో చనిపోయిన కార్యకర్తల మృతదేహ
Read Moreభట్టి విక్రమార్క దీక్ష భగ్నం..నిమ్స్ కు తరలింపు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు. దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్కను అదుపులోకి తీసుకుని నిమ్స్ కు తరలించారు. స
Read Moreబస్సురాకుండా బడికెట్ల పోయేది.?
హైదరాబాద్, వెలుగు:ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఊర్లలో స్టూడెంట్లు బడికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఆదాయం వచ్చే మార్గాల
Read Moreపోస్టింగ్ ఇవ్వకుంటే ఆందోళనలే:జూ.పంచాయతీ కార్యదర్శులు
హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికై పోస్టింగ్ దక్కని ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వరుస ఎలక్షన్ల కారణంగా ఇప్పటికాక
Read Moreరైల్లో మాటల్లో పెట్టి బ్యాగ్ మాయం చేసింది: 20 తులాల బంగారం చోరీ
మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ .. కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఓ మహిళాదొంగ చేతివాటం చూపించింది. ప్రయాణికురాలి బ్యాగును దొంగిలించి గ
Read More