తెలంగాణం
ఈ నెలలో కూడా సర్కార్ ఉద్యోగులకు జీతాలు లేట్
ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు.. 20వ తేదీ దాకా చెల్లింపులు సొంత ఆదాయం రూ. 12 వేల కోట్లలోపే ఇబ్బందికరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్ప
Read Moreస్వీపర్ కొడుకు.. ఇక కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి అయిలయ్య, సులోచన దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతు
Read Moreయూపీ నుంచి రాజ్యసభకు లక్ష్మణ్
యూపీ నుంచి ఎంపిక చేసిన బీజేపీ హై కమాండ్ తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ ను రాజ్యసభ అభ్యర్థిగా బీజ
Read Moreఫలించిన వరంగల్ రైతుల ఉద్యమం
వరంగల్ రైతుల ఆందోళనలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ల్యాండ్ పూలింగ్లో భూములు సేకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ జిల్లాలో 28 గ్రా
Read Moreదేశాన్ని అమెరికాకు అమ్మింది సోనియానే !!
మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 2వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ ఆరోపించారు. తాన
Read Moreకృష్ణా ఆర్ఎంసీ మీటింగ్కు తెలంగాణ గైర్హాజరు
కృష్ణా బోర్డు జలాశయాల పర్యవేక్షణ కమిటీ మీటింగ్ ముగిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రూల్స్ కర్వ్, మిగులు జలాల అంశాన్ని
Read Moreపల్లెప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచుల డిమాండ్
చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో చాలా చోట్ల సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలా
Read Moreమల్లారెడ్డి కాన్వాయ్పై దాడి.. రేవంత్ అనుచరులపై కేసు
మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్పై ఆదివారం రాత్రి జరిగిన దాడి ఘటనపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమశేఖర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి లను
Read Moreప్రచారం లేక ప్రయాణీకులు ఎక్కుతలేరు
నిజామాబాద్ నగరంలో ప్రారంభించిన సిటీ బస్సుల్లో ప్రయాణీకులు ఎక్కట్లేదు. టీఎస్ఆర్టీసీ అధికారుల ప్రచారం లోపం, ఏయే బస్సులు ఏ రూట్లలో వెళ్తాయో తెల
Read Moreమోడీజీ మీ 8 ఏళ్ల పాలనకు 8 ప్రశ్నలు..!
ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోడీ దేశానికి చేసిందేమీ లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆమె మోడీకి 8 ప్రశ్నలు వేశారు. ప్ర
Read Moreఆ దాడి వ్యక్తిగతం కాదు..ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత
మల్లారెడ్డి పై దాడి వ్యక్తిగతం కాదు..ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేకతన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చక
Read Moreసివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు
సివిల్స్ 2021 ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు మెరిశారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ పరీక్షలో సత్తా చాటారు. సివిల్స్ కు ఎంపికైన తెలుగు అభ
Read Moreదేశంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం లేదు
సీఎం కేసిఆర్ మేధోమథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో పల్లె ప్రగతి,
Read More












