
తెలంగాణం
ఇన్ఫోసిస్లో జాబ్ వదిలి.. జట్పీచైర్ పర్సన్ అయ్యింది
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఇన్ఫోసిస్లో ఉద్యోగం.. నెలకు రూ.60 వేల జీతం. వారానికి ఐదు రోజులే పని. ఇంకేం!! ఇవి చాలన
Read Moreకేరళకు నైరుతి..మూడు రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రానే వచ్చాయి. అనుకున్న దానికంటే వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించ
Read More20 జడ్పీ పీఠాలు మహిళలకే
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవుల్లో 20 పదవులు మహిళలకు దక్కాయి. మొత్తం సీట్లలో 16 సీట్లను మహిళలకు రిజర్వ్ చేయగా
Read Moreటీడీపీ లీడర్లపై బీజేపీ నజర్
తెలుగు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా నిలబడేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. సొంత బలంతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చే లీడర్లను చేర్చుకొని పెద్ద పార్టీగా తయా
Read Moreకేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్: భట్టి విక్రమార్క
సేవ్ డెమక్రసీ పేరుతో ఆమరణ నిరహారదీక్ష చేపట్టారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క. మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎం కేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్
Read Moreఇద్దరూ కలసి ప్రజలని మోసం చేస్తున్నారు: ఉత్తమ్
సీఎల్పీని టీఆర్ఎస్ లోనికి విలీనం చేయడంపై కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన దీక్షను ఆమరణ నిరహార దీక్షగా ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి .తమ డ
Read Moreబహిరంగంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది: నారాయణ
ఢిల్లీ: ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలోనికి విలీనం చేసుకోవడం అనైతికమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో బహిరంగంగా రాజ
Read Moreఇందిరా పార్కు దగ్గర డ్రామా నడుస్తోంది: తలసాని
ఇందిరా పార్కు దగ్గర పెద్ద డ్రామా నడుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీన
Read Moreఆటోను ఢీకొన్న టూరిస్ట్ బస్సు-15 మందికి గాయాలు
కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఆటోను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు నుంచి శ్రీశ
Read Moreజనసేన పార్టీకి రావెల కిషోర్ రాజీనామా
జనసేన పార్టీకి.. ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల రా
Read Moreకాంగ్రెస్ నేతల 36 గంటల నిరాహార దీక్ష
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క
Read Moreఎమ్మెల్యే మద్దతు కావాలని కాళ్ళు మొక్కిన MPTC
MPP కి కావాల్సినంత బలం ఉన్నా…స్థానిక ఎమ్మెల్యే అడ్డు రావడంతో కన్నీరుమున్నీరైంది ఓ మహిళ. తాను చదువుకున్నానని … MPP అయ్యే అవకాశాన్ని దూరం చేయవద్దని చివర
Read Moreఈనెల 10నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఈ నెల 10వ తేదీ నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఈ నెల 24 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మ
Read More