
తెలంగాణం
కాంగ్రెస్ నేతల అరెస్ట్.. స్పీకర్ కనిపించడం లేదన్న ఉత్తమ్
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కనిపించడంలేదని అన్నారు పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు. స్పీకర్ ఎక్కడ
Read Moreఅసెంబ్లీ ముందు CLP, PCC నేతల నిరసన
హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరసనకు దిగారు. CLP నేత మల్లు భట్టి విక్రమార్క్, PCC చీఫ్ ఉత్తమ్ కు
Read Moreతెలంగాణ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా MIM!
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ .. టీఆర్ఎస్ లో విలీనం అయితే.. రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా మజ్లిస్ అవతరించనుంది. 2019 తెలంగాణ అసెంబ్లీలో ట
Read Moreకాంగ్రెస్ కు 12 మంది MLAల గుడ్ బై : CLP విలీనంపై సంతకాలు
హైదరాబాద్ : టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీన ప్రక్రియ వేగంగా జరిగిపోతోంది. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ వేదికగా రాజకీయ వ్యూహం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్
Read MoreKTRతో లంచ్ మీటింగ్ లో పాల్గొన్న MLAలు వీరే
TRSలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేందుకు అవసరమైన రాజకీయ ప్రక్రియ క్లైమాక్స్ కు చేరింది. వ్యూహాన్ని టీఆర్ఎస్ సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప
Read Moreవిందు విలీన వ్యూహం : పార్టీ మారిన MLAలకు KTR లంచ్
రాష్ట్రంలో సీఎల్పీ విలీన వ్యూహానికి అధికార పార్టీ మరింత పదును పెట్టింది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచింది కాంగ్రెస్. ఇప్పటికే 11 మంది
Read MoreTRSలోకి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
తాండూర్ MLA పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఉదయం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆయన ప్రగతి భవన్ లో కలుస్తారు. తా
Read Moreరాచరిక పాలనకు TRS తెరలేపుతోంది : లక్ష్మణ్
మహబూబ్ నగర్ : రాచరిక పాలనకు టీఆర్ఎస్ తెరలేపుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్త
Read Moreరాజన్న సన్నిధిలో వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం
వేములవాడ రాజన్న సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ..శ్రీనివాసుని దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. గుడి చెరువులో అందంగా అలంకర
Read Moreరాష్ట్రంలో జోరుగా నకిలీ విత్తనాలు దందా
రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా మళ్లీ జోరందుకుంది. ఈ మధ్య కొత్తగూడెం, జోగులాంబ జిల్లాలో 33లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు దొరకాయి. తాము కొనుగోలు చే
Read Moreసొంతూరుకు వస్తున్న కేంద్ర మంత్రి
కందుకూరు, వెలుగు: వారసత్వ రాజకీయాలు లేవు. పూర్వీకులు సంపాదించిన ఆస్తి, పాస్తులు లేవు. కేవలం ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటమే పార్లమెంట్కు పంపించింది
Read Moreకాంగ్రెస్ విలీనంపై TRS ఫోకస్ : ఉత్తమ్ రిజైన్ తో మళ్లీ చర్చ
TRSLP లోకి కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్ సభ ఎన్నికలకు ముందే విలీనం ఉంటుందని ప్రచారం జరిగింది. వరుసగా ఎంపీ, పరిష
Read Moreసీఎంకు లెటర్ రాసి పురుగుల మందు తాగాడు
పురుగులమందు తాగాడు పరకాల, వెలుగు: సామాన్య ప్రజలు వైద్య సేవలు పొందటంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాల
Read More