తెలంగాణం

న్యాయం చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం

సాగు చేసుకుంటున్న  భూమిని సింగరేణి సంస్థ  తీసుకొని తమను రోడ్డు పాలు చేసిందంటూ బాధితుడు, అతని కూతురు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జి

Read More

ఇకపై వెదర్ స్టేషన్ల ద్వారా వాతావరణ వివరాలు

వాతావరణ లెక్కల్ని మరింత పక్కాగా ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ డెవలప్‌‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్ ) సిద్ధమవుతోంది. అధునాతన పద్ధతిలో వెదర్‌‌ స్టే

Read More

ఏసీబీ కేసులపై సర్కార్ నిర్లక్ష్యం..

రాష్ట్రంలో ఏసీబీ కేసులు నీరుగారిపోతున్నాయి. లంచం కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల పక్కదారి పడుతున్నాయి. ఏసీబీ అధికారులు నిందితులను రెడ్‌హ్యాండెడ్

Read More

ఎవరి ఆన్సర్​ షీట్​ వాళ్లకే: ఇంటర్ బోర్డు

హైదరాబాద్​, వెలుగు: వెబ్​సైట్​లో ఎవరి ఆన్సర్​ షీట్​ వాళ్లకే కనిపించేలా ఇంటర్​ బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓపెన్​గా పెడితే అందరికీ తెలిసి విద

Read More

రీవెరిఫై మాత్రమే చేశాం..మళ్లీ దిద్దలేదు:ఇంటర్ బోర్డ్

హైదరాబాద్​, వెలుగు: సున్నా మార్కులు వచ్చిన ఆన్సర్​షీట్లు, అసలు దిద్దని పేపర్లను రీవెరిఫై మాత్రమే చేశామని, మళ్లీ దిద్దలేదని ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశ

Read More

జిల్లా ఆస్పత్రులకు NHM నిధులు..3 దశల్లో పనులు

కొత్తగా ప్రమోట్​ అయిన జిల్లా ఆస్పత్రుల దశ మారనుంది. ఆ ఆస్పత్రుల అభివృద్ధికి నేషనల్​ హెల్త్​ మిషన్​ (ఎన్​హెచ్​ఎం) కింద నిధులిచ్చేందుకు కేంద్రా ఆరోగ్య శ

Read More

బతుకమ్మ చీరల బకాయి రూ. 100 కోట్లు…

సిరిసిల్ల నేతన్నలకు రూ.100 కోట్లు బాకీ పడ్డ సర్కారు 8 నెలలైనా సొమ్ము రాక ఆందోళన.. పెట్టుబడుల్లేక ఆసాములకు ఇబ్బందులు అప్పుల పాలవుతున్న చేనేత సంఘాలు..

Read More

నేను పార్టీ మారతాననే ప్రచారం అవాస్తవం: రేవంత్

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో అవాస్తవమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ ను సీపీఐ నేత

Read More

కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం అబద్దం: TRS ఎమ్మెల్యే

యాదాద్రి: భువనగిరి పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా ఊహించలేదని, ఎంపీ బూర నర్సయ్య ఓడిపోవడం చాలా బాధాకరం అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల

Read More

మద్యమే అలవాటు లేదు.. 85 పాయింట్ల ఆల్కహాల్

కరీంనగర్ : అసలు ఆల్కహాల్ అలవాటే లేని ఆర్టీసీ డ్రైవర్ డ్రంక్ అనలైజర్ మిషన్ కు చిక్కాడంతో TMU ఆధ్యర్యంలో డిపో ముందు నిరసన చేపట్టారు RTC డ్రైవర్లు. ఈ సంఘ

Read More

TRSకి ప్రజలు సరైన బుద్ది చెప్పారు : ఉత్తమ్

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సరైన బుద్ది చెప్పారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.  లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత

Read More

కేసీఆర్ బిడ్డను సైతం ఓడించాం: లక్ష్మణ్

లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డను సైతం ఓడించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ . తమ నలుగురు ఎంపీలు ఉద్దండుల మీద భారీ మెజారిటీ తో గెలిచారన్నా

Read More

సిద్దిపేటలోనూ మెజారిటీ తగ్గింది : కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో  హరీష్ రావును పక్కన పెట్టామనేది నిజం కాదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెదక్‌లో టీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలిచినా..

Read More