తెలంగాణం

ప్రజల సొమ్ము ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టుతుండు

తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్లో రూ.20 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఆ మైన్ను సింగరేణికి కాకుండ

Read More

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయితీ కార్యదర్శి

కామారెడ్డి  జిల్లాలో  లంచం తీసుకుంటున్న పంచాయితీ  కార్యదర్శిని  రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు  ఏసీబీ అధికారులు.  ద

Read More

ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించిండు

మోడీకి మొఖం చూపించే దమ్ము, ధైర్యం లేకనే కేసీఆర్ టూర్ల పేరుతో పారిపోయారని మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  విమర్శించారు. బీజేపీ రాష

Read More

పల్లె, పట్టణ ప్రగతి సదస్సును బహిష్కరించిన సర్పంచులు

నిర్మల్ పట్టణంలో  పల్లె,  పట్టణ ప్రగతి  అవగాహన సదస్సులో  ఆందోళనకు దిగారు సర్పంచులు.  దాదాపు 150  మంది సర్పంచులు  అవ

Read More

కొనుగోలు కేంద్రం పెట్టి 40రోజులైనా కొంటలేరు

కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా  రామడుగు మండలం  దత్తోజిపేట   గ్రామంలో రైతులు  ఆందోళనకు  దిగారు. వడ్ల క

Read More

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన అఖిలేష్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ఇవాళ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. సీఎం ఆ

Read More

12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

నిర్మల్ జిల్లా: రాష్ట్రంలో 12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవని.. పరిస్థితి చూస్తుంటే తెలంగాన రాష్ట్రం కూడా మరో శ్రీలంక అవుతుందేమోనని ప్రజలు భయాందో

Read More

జయశంకర్ సార్ మీద కేసీఆర్ కు కక్ష

హన్మకొండ: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పై కేసీఆర్ కక్ష కట్టారని, అందుకే ఆయన పేరు కాలగర్భంలో కలిసేలా కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ

Read More

ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రానికి వర్ష సూచన

ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ హైదరాబాద్: రాష్ట్రానికి  రానున్న మూడ్రోజులు  వర్ష సూచన  చేసింది వాతావరణశాఖ. తెలంగాణ మీదుగ

Read More

టెట్ వాయిదా వేసే ప్రసక్తే లేదు

టెట్ పరీక్ష వాయిదాపై వస్తున్న వార్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేసే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. జూన్

Read More

మీరు జై శ్రీ రామ్ అంటే... మేము జై హనుమాన్ అంటం

జగిత్యాల: బీజేపీ జై శ్రీ రామ్ అంటే... తాము జై హనుమాన్ అంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శనివారం కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వజినేపల

Read More

పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పేంటీ

పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పేంటని ప్రశ్నించారు సీఎల్పీనేత భట్టి విక్రమార్క. రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా గాంధీ భవన్ లో రాజీవ్ విగ్రహాని

Read More