
తెలంగాణం
ఇంటర్ రెండో సారి ఫెయిల్… విద్యార్థి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండలంలో విషాదం జరిగింది. మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన మట్టా.కార్తిక్(18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండవ స
Read Moreకిషన్ రెడ్డికి చోటు దక్కడం సంతోషకరం: బండి సంజయ్
కేంద్ర కేబినేట్ లో తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి తన ట్విటర్ పోస్ట్ ద్వారా తెలిపారు. ఆయనకు కేబినేట్ లో చోటు
Read Moreకేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించ
Read Moreకేసీఆర్, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన రద్దయింది. గురువారం సాయంత్రం మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్న కెసిఆర్, జగన్ లు కొన్న
Read Moreమధ్యాహ్న భోజనం ధరలు పెంపు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వచ్చే నెలలో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే
Read Moreగంగాపురం కిషన్ రెడ్డి : ప్రొఫైల్ ఇదీ
బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు గంగాపురం కిషన్ రెడ్డి. 1964, మే 15న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో పుట్
Read Moreకేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డికి చోటు
కేంద్ర కేబినెట్ లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం దక్కింది. రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు, సికింద్రాబాద్ లోక్ సభ సభ్యుడు కిషన్ రెడ్డికి చోటు దొరికింది. ఈ
Read Moreఓడిపోతావని ఆకతాయిల ఫోన్ కాల్ : MPTC అభ్యర్థి సూసైడ్
నిజామాబాద్ : ఆకతాయిల ఫోన్ కాల్ తో సూసైడ్ చేసుకున్నాడు ఓ వ్యక్తి. రోటరీ నగర్ కు చెందిన దాసరి గణేష్ ఇటీవల జరిగిన MPTC ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస
Read Moreచెరువులో చేపలు మాయం: రాత్రికి రాత్రే పట్టేశారు
సూర్యాపేట జిల్లాలో మరో చెరువు లూటీ అయింది. మేళ్ళచెరువు మండలం కందిబండలో చేపల లూటీ చేశారు స్థానికులు. దీంతో గ్రామస్థులకు చేపల చెరువు కాంట్రాక్టర్ కు మధ్
Read Moreఆ నేత ఎవరో కేటీఆర్ చెప్పాలి : రైతు ఐక్య వేదిక డిమాండ్
జగిత్యాల టౌన్, వెలుగు: 93 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల పేరుతో నామినేషన్లు వేశారని, ఒకరి ఇంట్లోనే ఆ నామినేషన్లు తయారు చేశారన్న కేటీఆర్, ఆ కాంగ్రెస
Read Moreనైరుతి పవనాలపై అప్రమత్తంగా ఉండండి: సీఎస్
ప్రస్తుత వేసవి సీజన్ తోపాటు, నైరుతి రుతుపవనా రాకకు సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.
Read Moreకొత్త జడ్పీలకు ఉన్నఉద్యోగులే సరిపోతరా?
కొత్త జడ్పీలకు ఉద్యోగుల కేటాయింపు సమస్యగా మారింది. ఉన్న కొద్ది మందిని ఎలా సర్థాలన్నదానిపై పెద్దాఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగు
Read Moreకాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలివ్వని సర్కార్
సర్కారీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నడ
Read More