
తెలంగాణం
తెలుగు వర్సిటీలో పలు కోర్సులకు దరఖాస్తులు
హైదరాబాద్ : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కు దరఖాస్తులు కోరుతోంది.ఇందుకుగాను ఏటా నిర్వహించే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్
Read Moreరాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న నారాయణ
ముగ్ధు భవన్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు సీపీఐ జాతీయ కార్య దర్శి నారాయణ. మీడియితో మాట్లాడిన ఆయన .. ఐదేండ్ల కాలంలో తెలంగాణను KCR
Read Moreఅల్లరి మూక బీభత్సం: సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ ను చితకబాదారు
విజయవాడ : విజయవాడ భవానీపురం దగ్గర అర్ధరాత్రి 50 మంది పోకిరీలు హంగామా సృష్టించారు. తమ టూవీలర్లకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వడం లేదని ఆగ్రహించిన యువ
Read Moreభూగర్భ జలాలు అడుగంటుతున్నయ్
గతేడాది కంటే 1.83 మీటర్ల లోతుకు నీళ్లు హైదరాబాద్, వెలుగు: భూగర్భ జలాలు మరింత అడుగంటుతున్నాయి. గతేడాది మే నెలలో రాష్ర్ట సగటు భూగర్భజల మట్టం 12.73 మీట
Read Moreఇచ్చిపుచ్చుకుందాం! సమస్యలను పరిష్కరించుకుందాం
అరగంట పాటు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాంత భేటీ గవర్నర్ ఇఫ్తార్ విందుకు ముందు చర్చలు సెక్రటేరియట్ , విద్యుత్ ఉద్యోగుల విభజన, బదిలీపై చర్చ 9, 10 షెడ్యూల
Read Moreపైసల్లేక అల్లాడుతున్న పంచాయతీలు
ఇక్కడ డ్రైనేజీ తీస్తున్నది సఫాయి కార్మికుడు కాదు.. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ సర్పంచ్ అజారుద్దీన్. జీతాలివ్వకపోవటంతో పంచాయతీలో పనిచేసే కార్మికుల
Read Moreజూలై 1 నుంచి పెంచిన పింఛన్లు : కేసీఆర్
హైదరాబాద్ :తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తు చ
Read Moreచెల్లెల్నే గెలిపించుకోలేదు. మాపైనే విమర్శలా?
కేటీఆర్పై ఎంపీ బాపురావు ఫైర్ ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: ‘కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు’ అని విర్రవీగిన సీఎం కేసీఆర్కు రాష్ట్రంలో నలుగురు బీజేపీ
Read Moreప్రైవేటు క్లినిక్ నడిపిన సర్కారు డాక్టర్లపై వేటు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తూ.. ప్రైవేటు హాస్పిటల్ నడిపిస్తున్న ముగ్గురు డాక్టర్లపై వేటు పడింది. భద్రాచలం ఏరియా హాస్పిటల్
Read Moreఅమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళి
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అవతరణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత నా
Read Moreఐటీ ఎగుమతులు రూ.1.09 లక్షల కోట్లు
16.89 శాతం వృద్ధి: జయేశ్ రంజన్ హైదరాబాద్, వెలుగు: 2018–19 రాష్ట్ర ఐటీ ఎగుమతులు లక్షా 9 వేల 219 కోట్ల రూపాయలకు చేరాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యద
Read Moreతెలంగాణ వాసికి పాకిస్థానోళ్ల సాయం
హైదరాబాద్: యజమాని చెర నుంచి తప్పించుకునేలా తెలంగాణ యువకుడికి పాకిస్థానీ వర్కర్లు సాయపడ్డారు. దీంతో మరి కొద్ది రోజుల్లో అతడు హాయిగా సొంతూరుకు రాబోతున్
Read Moreఢిల్లీలో ఘనంగా రాములోరి పెళ్లి
భద్రాచలం, వెలుగు: దేశ రాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లోగల అంబేద్కర్ ఆడిటోరియంలో శనివారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించ
Read More