తెలంగాణం

ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రజల నమ్మకమే ముఖ్యం

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా సైన్సెస్ టెక్నాలజీ వాడకానికి ప్రజల నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు స

Read More

దేవుడి భూములనూ వదుల్తలే

చారిత్రక ఉండ్రుగొండ దేవస్థానం భూములు కబ్జా ఎండోమెంట్ భూములకు పట్టా ఇచ్చిన రెవెన్యూ శాఖ! వెంచర్​కోసం ఆరు ఎకరాలు చదును చేసిన లీడర్ అడ్డుగా ఉన్న

Read More

ఎన్నికల వార్​లో సోషల్​ సైన్యం

సర్వేలు, ప్రచార ప్లానింగ్ అంతా వీళ్ల చేతుల్లోనే ఎన్నికల నాటికి లక్ష మంది క్యాంపెయినర్లు పార్టీలు, లీడర్ల కోసం పుట్టుకొస్తున్న స్ట్రాటజీ సం

Read More

మానేరుతీరంలో పారాచూట్ విన్యాసాలు

మానేరు అందాలతో పాటు తీగల వంతెన, కరీంనగర్ పట్టణాన్ని ఆకాశం నుంచి వీక్షించే అవకాశం ప్రజలకు త్వరలో రాబోతుంది. మానేరు నది తీరంలో పారాచూట్ విన్యాసాలు అందుబ

Read More

తెలంగాణ రైతుల కడుపు నింపి ఇతర రాష్ట్రాలకు వెళ్లు

తెలంగాణ రైతులను పట్టించుకోని సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల రైతుల సమస్యలను పట్టించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

Read More

ఓయూ ప్రొఫెసర్లకు పదోన్నతులు

విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారి ప్రొఫెసర్లకు సీనియర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్గా పదేళ్లక

Read More

రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం

కులాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను ఏకీభవించడం లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. రెడ్లకు, వెల

Read More

రాష్ట్ర రైతులను వదిలేసి పంజాబ్ రైతులకు సాయమా?

యాదాద్రి భువనగిరి: సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతుల సమస్యను వదిలేసి పంజాబ్ రైతులకు సాయం చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుబట్టారు.

Read More

కులాల మధ్య రేవంత్ చిచ్చుపెడుతున్నారు

కుల మతాల పేరుతో రెచ్చగొడితే చివరికి బలి అయ్యేది రేవంత్ రెడ్డే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పెయిడ్ వర్కర్స్ తో  రచ్చబండ పెడుతూ..

Read More

తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు

ఎండలు మండిపోతున్న సమయంలో తుంగభద్ర రిజర్వాయర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 30 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డు ఈ ఏడాది సాధ్యమైంది. కర్ణాటక రాష్ట్రంలో

Read More

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీపై నమ్మకం కలిగించాలి

స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడుల అంశం

Read More

చివరి గింజ వరకు కొంటాం

కరీంనగర్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ రెండు వారాల్లో పూర్తవుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం సేకరణ తీరుపై ఆయన మాట్లాడుతూ... జూన్ 10లోగా ధ

Read More

పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో?

సీఎం కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ పర్యటనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో తెలియదన్

Read More