తెలంగాణం
175 ఏళ్లుగా చేప మందు పంపిణీ: మంత్రి తలసాని
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చేప మందు ప్రసాదం పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Read Moreతెలంగాణ ఎంసెట్ లో ఆంధ్రోళ్ల హవా..టాప్ 10లో 8 ర్యాంకులు వాళ్లకే
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రోళ్ల హవా కొనసాగింది. తొలి పది ర్యాంకుల్లో ఎనిమిదింటిని ఆంధ్ర ప్రదేశ్కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టీ
Read Moreగంగుల కమలాకర్, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ పార్టీ గుండాలు బుల్డోజర్ తీసుకువచ్చి పేద ప్రజల ఇండ్లను కూల్చారని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Read Moreవేసవి రద్దీ దృష్ట్యా కాచిగూడ టు తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ : వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు బుధవారం (మే 24న) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ లోన
Read Moreవరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నిరసనలు
తెలంగాణ రాష్ట్రంలో రైతులు అరిగోస పడుతున్నారు. అటు వడ్లకు గిట్టుబాటు కాక.. ఇటు అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం రాక నానా తిప్పలు పడుతున్నారు. ప్రభ
Read Moreసినీ ఫక్కీలో అర్ధరాత్రి నవవధువు కిడ్నాప్
సినీ ఫక్కీలో నవవధువును ఆమె తరుపు బంధువులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో 2023 మే 24 అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ
Read Moreమండిపోతున్న కూరగాయల ధరలు.. కిలో బీన్స్ ఎంతంటే?
ఒకవైపు ఎండలు మండుతున్నట్టుగా మరోవైపు నగరంలోని మార్కెట్ లో కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. బీన్స్, క్యారెట్, బెండకాయ తదితర కూరగాయల ధరలు ఇప్పటిక
Read Moreతాండూరు నుంచి పోటీ చేసి గెలుస్తా.. కేసీఆర్ నాకే టికెట్ ఇస్తారు : పట్నం మహేందర్ రెడ్డి
వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారందరని
Read Moreకేసీఆర్ ను ఎదుర్కొనేందుకు ప్రియాంకగాంధీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి ప్రియాంక ఆమె చరిష్మాతోనే ఎన్నికల బరిలోకి.. పాదయాత్ర చేయించేలా టీపీసీసీ ప్రతిపాదన హామీల అమలుపై భరోస
Read Moreసచ్చిపోయిన కాంగ్రెస్ను కొన్ని మీడియా సంస్థలే లేపుతున్నయి : ఎంపీ అర్వింద్
మెట్ పల్లి, వెలుగు: ‘ పీనుగు ఎప్పుడైనా లేస్తదా...దేశంలో కాంగ్రెస్ ఎప్పుడో సచ్చిపోయింది. దాన్ని కొన్ని మీడియా సంస్థలు లేపడానికి ప్రయత్నాలు చేస్తు
Read Moreనా చివరి రక్తపుబొట్టు వరకూ నల్గొండ అభివృద్ధి కోసం పాటుపడుతా : ఎమ్మెల్యే కంచర్ల
ముఖ్యమంత్రులకు చెవిలో చెప్పి..ఐటీ హాబ్ తెస్తామని చెప్పిన గత పాలకుల మాటలు నీటి మూటలే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొ
Read Moreరామయ్య హుండీ ఆదాయం రూ.1.62 కోట్లు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 48 రోజులకు గాను రూ.కోటి 62లక్షల 13వేల 534 నగదు వచ్చి
Read Moreఅగ్రికల్చర్, మెడిసిన్ టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఇంజినీరింగ
Read More












