తెలంగాణం

ఎంసెట్ ఫలితాల విడుదలలో కీలక మార్పు

తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదలలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2023 మే 25 గురువారం రోజున ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల కావ

Read More

కేసీఆర్ ను ఇంటికి పంపండి. . .దళిత బంధు పేరుతో రాజకీయాలు

జగిత్యాలలో ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి నదిమ్ జావెద్ పర్యటించారు.  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికా

Read More

విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దాలె : మంత్రి నిరంజన్ రెడ్డి 

రంగారెడ్డి జిల్లా : ప్రపంచానికే విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలు

Read More

గెలిచే వాళ్లకే టికెట్లు.. సర్వేలే ప్రామాణికం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సర్వే అధారంగానే టికెట్ కేటాయింపు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తనతో పాటుగా పార్టీలో ప్రతి ఒక్కరికి సర్వేనే ప్రామ

Read More

18 ఏళ్లు నిండితే బీటెక్ లో నో ఎడ్మిషన్..

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Rajiv Gandhi University of Knowledge Technologies-RGUKT)

Read More

తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చిండు.. తాలిబన్ల నాయకుడు కేసీఅర్ : షర్మిల

సీఎం కేసీఆర్ తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చారని, తాలిబన్ల నాయకుడు కేసీఆర్‌‌ అని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం న

Read More

ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారం తెలంగాణ...కల నిజమైంది..

తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన త‌ర్వాత సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారంగా తెలంగాణ మారింద‌ని మ

Read More

వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్ర గాయాలు

రాష్ట్రవ్యాప్తంగా  కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు కండలు పీకేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడు

Read More

హైవే పనుల్లో..  కమీషన్ల రగడ

బీఆర్ఎస్  వర్సెస్  మేఘా ఇంజినీరింగ్ కంపెనీ గద్వాల, వెలుగు: భారత్ మాల నేషనల్ హైవే రోడ్డు పనులు చేస్తున్న  మేఘా ఇంజినీరింగ్ కంపెన

Read More

డబ్బులు ఇస్తానని పిలిచి కత్తితో పొడిసిండు..

మిర్యాలగూడ, వెలుగు:  ఫ్రెండ్​కు ఫైనాన్స్​ కింద కట్టాల్సిన డబ్బులు ఇస్తానని పిలిచి ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్

Read More

అనుమానాస్పద స్థితిలో సర్పంచ్​ భర్త మృతి

కామారెడ్డి, కామారెడ్డి టౌన్​, వెలుగు:  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి సర్పంచ్​ అధికం మహేశ్వరి భర్త , మాజీ ఎంపీటీసీ  నర్సాగ

Read More

జర్నలిస్టుల ఇండ్ల కోసం ఎమ్మెల్యేలు చొరవ చూపాలి

వరంగల్‍, వెలుగు: జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, డబుల్‌‌ ఇండ్ల విషయంలో ప్రభుత్వం బద్నాం అవుతుందని, ప్రతి ఎమ్మెల్యే చొరవ చూపి సమస్యను పరిష్కరి

Read More

ఆస్తి గొడవలో తండ్రిని చంపిండు

కరీంనగర్‌ క్రైం:  కరీంనగర్​ జ్యోతినగర్​లో ఆస్తి గొడవల్లో  తండ్రిని  ఓ కొడుకు  హత్య చేశాడు.  టూటౌన్‌ పోలీసులు తెలిపి

Read More