తెలంగాణం

థర్మోకోల్ పరుపులతో మెత్తని మోసం

థర్మోకోల్ తో పరుపుల తయారీ పల్లెటూర్లే లక్ష్యంగా జోరుగా వ్యాపారం మెత్తటి మోసం… ఇది వినటానికి కాస్త విడ్డూ రంగాఉన్నా… పేదోడి నడ్డివిరిచేమోసం. కొద్ది ర

Read More

మందులు ఎక్కువ తక్కువ కొనొద్దు

అవసరం మేరకే కొనుగోలు చేయండి TSMIDC కి మంత్రి ఈటల ఆదేశం దవాఖానాల్లో గత ఐదేండ్లలో వాడకం వివరాల పరిశీలన ఆ మేరకే హాస్పటళ్లకు సరఫరా గవర్నమెంట్‌  హాస్పిటల

Read More

రేపు మధ్యాహ్నం మాజీ ఎంపీ కవిత ప్రెస్ మీట్

నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆమ

Read More

తిరుపతి చేరుకున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ తిరుపతి చేరుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో వెళ్లిన కేసీఆర్ కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింద

Read More

తిరుమలకు బయల్దేరిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు. కాసేప

Read More

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో టెన్షన్

నిజామాబాద్ లో కవిత ఓటమి ఇప్పుడు ఆ పార్టి ఎమ్ఎల్ఏ లకు శాపంగా మారింది. హోరాహోరిగా సాగిన పోరులో టిఆర్ఎస్ ఓటమి పాలవటంతో… ఆ పార్టీ ఓటమిపై సాకులు వెతికే పని

Read More

జనగామలో దొంగల బీభత్సం

జనగామలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వాసవి కాలనీ, హర్షనగర్ లోని రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు దోచేశారు. ఒకరింట్లో 12 తులా

Read More

అందరి చూపు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటు పైనే

నల్గొండ లోక్ సభ సెగ్మెంట్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందటంతో అందరి దృష్టి హుజుర్ నగర్ వైపు మళ్లింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర

Read More

మిస్సెస్ ఇండియా రన్నరప్ గా ఆదిలాబాద్ బ్యూటీ

ముంబైలో జరిగిన మిస్సెస్ ఇండియా పోటీల్లో ఆదిలాబాద్ కు చెందిన వర్షా శర్మ రెండో స్థానంలో నిలిచారు. శనివారం ఆమె నిజామాబాద్ కు వచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్య

Read More

ఏసీబీకి చిక్కిన మన్నాపూర్ VRO

సంగారెడ్డి జిల్లా మోగడంపల్లి మండలం మన్నాపూర్ VRO ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాసుపుస్తకం కోసం రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారు

Read More

భారీ మోసం: ఇండ్లు కట్టిస్తామని రూ.8 కోట్లు కొట్టేశారు

తక్కువ డబ్బులతో ఇల్లు కట్టిస్తామంటూ పేదల నుంచి రూ. కోట్లలో వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జోన్​ డీసీసీ నారాయణరెడ్డి

Read More

ఇవాళ తిరుపతికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌ ఆదివారం తిరుమల వెళ్తున్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరతారు. రాత్రి పద

Read More

త్వరలో పసుపు బోర్డు: అర్వింద్​

‘‘నేను గెలవడానికి తొలి కారణం మోడీనే. ఆయనపై ప్రజల నమ్మకం.. కార్యకర్తల కృషి వల్లే నా గెలుపు సాధ్యమైంది. సిట్టింగ్‌ ఎంపీ కవితపై పోటీ టఫ్‌ టాస్క్‌ అనుకోలే

Read More