తెలంగాణం

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో కూడిన రిపోర్టును సుప్రీంక

Read More

చెరువు మట్టిని పొలాలకు తీసుకెళ్లనీయడం లేదు

కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి టీఆర్ఎస్ నేతలు రిజర్వాయర్ల పేరుతో కోట్ల రూపాయలను మింగేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జ

Read More

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ ఫ్రీ సర్వీస్

హైదరాబాద్: పదో  తరగతి విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఫ్

Read More

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తా

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే.. తాము పరిమిత సంఖ్యలో పోటీ చేయడం జరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2022, మే 20వ తేదీ శుక్రవార

Read More

పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త..

పోలీస్ శాఖలో ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మరో రెండేళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గత కొన

Read More

మహబూబాబాద్ లో భరోసా సెంటర్ ప్రారంభించిన మంత్రి

మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. మహబూబాబాద్ పట్టణంలో అత్యాచార, లైంగిక వేధింపులకు గురైన  మహిళలకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన

Read More

జయంశంకర్ సొంతూరులో రేవంత్ రెడ్డి రైతు రచ్చబండ

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ నిర్వహిస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది

Read More

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే 20వ తేదీ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు విషయంలో ఎలా

Read More

నల్గొండకు పవన్.. మెట్టుగూడ వద్ద ఫ్యాన్స్ ఘనస్వాగతం..

ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మెట్టుగూడ వద్ద అభిమానులు,పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మెట్టుగూడ చౌరాస్త

Read More

కిడ్నీలో 206 రాళ్లు... డీ హైడ్రేషన్ వల్లే

కీ హోల్ సర్జరీ ద్వారా వ్యక్తి కిడ్నీ నుంచి 206 రాళ్లు తొలగింపు డీహైడ్రేషన్ వల్లే ఈ ముప్పు వైద్యులు వేస‌విలో అధిక ఉష్ణోగ్రత‌ల వ‌ల

Read More

ఫిట్ నెస్ టెస్టింగ్ సెంటర్ కు మోక్షం ఎప్పుడు!

   చౌటుప్పల్ దగ్గర పదేళ్లుగా పెండింగ్     ఎక్విప్​మెంట్ ఉన్నా పట్టించుకోని అధికారులు     సెంటర్ ఓపెన్ అయితే దళారు

Read More

యాదాద్రి బంగారు తాపడానికి  విరాళాలు రూ. 19.29 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యవిమాన గోపుర బంగారు తాపడం కోసం వచ్చిన విరాళాల వివరాలను గురువారం ఆలయ ఆఫీసర్లు ప్రకటించారు. 202

Read More

మోడల్ స్కూల్స్ టీచర్ల బదిలీలపై అయోమయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ఉత్వర్వుల ప్రకారం సొంత జిల్లాలు, జోన్లకు వివిధ డిపార్ట్​మెంట్ల ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. కానీ విద్యాశాఖ పరిధిలోని మ

Read More