
తెలంగాణం
TSRJC సెట్ ఫలితాలు విడుదల..29, 30న కౌన్సెలింగ్
తెలంగాణ గురుకుల సొసైటీ పరిధిలోని 35 జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్ఆర్జేసీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. పరీక్షకు 64,32
Read Moreతిరుపతికి వెళ్లనున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం ఆయన తిరుపతికి వెళ్లనున్నట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనతో పాటు ఎవరెవరు
Read Moreకేసీఆర్ ను కలిసిన జగన్
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన తర్వాత జగన్ నేరుగా.. ప్రగత
Read Moreపూజకొచ్చిన కొత్త కారును ధ్వంసం చేశారు
శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం వద్ద కారు బీభత్సం సృష్టించింది. కొత్తగా కొన్న కారు వాహన పూజ పూర్తి చేసుకుని నిమ్మకాయలు తొక్కించే క్రమంలో అదుపుతప్పి ఆలయంలోన
Read Moreఏసీబీ వలలో మంచిర్యాల ఏవో
మంచిర్యాల ఆర్డిఓ కార్యాలయంలో ఏవో గా పని చేస్తున్న మనోహర్ రావు అనే వ్యక్తిని లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక
Read Moreజగన్ ముందు కన్నీరు పెట్టుకున్నబాపట్ల ఎంపీ
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమయంలో సురేష్ మాట్లాడుత
Read Moreకిషన్ రెడ్డికి విషెస్ చెప్పిన తలసాని
సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో గెలిచిన కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అంబర్ పేట్ లో జరిగిన కార్యకర్తల సమావేశానిక
Read Moreఉద్యోగుల డిమాండ్లపై సీఎస్ ను కలవనున్నటీఎన్జీవో
ఉద్యోగుల సమస్యలపై ఆందోళనకు సిద్దమవుతోంది టీఎన్జీవో. ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ భేటీ అయిన టీఎన్జీవో నేతలు తమ సమస్యల పరిష్కారం కోసం సీఎస్ ఎస్. కే. జోషిని
Read Moreకాంగ్రెస్కు RSS లాంటి శిక్షణ సంస్థ కావాలి: జానారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
Read Moreరాష్ట్ర అవతరణ వేడుకల్లో జెండా ఆవిష్కరించేది వీరే..
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ము
Read Moreమిడ్మానేరులో ఇసుక అక్రమ రవాణా:200 ట్రాక్టర్ల డంప్ సీజ్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మాన్వాడా మిడ్ మానేరు తీరం నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నిన్న రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తు
Read Moreహాజీపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు
సీసీ కెమెరాలు నేర పరిశోధనలో పోలీసులకు ఎంతో సాయం చేస్తున్నాయి. అందుకే.. రాజధాని హైదరాబాద్ లో విరివిగా సీసీ కెమెరాలను అమర్చారు పోలీసులు. క్రమంగా వీటిని
Read Moreనేడు సీఎం కేసీఆర్, గవర్నర్ తో జగన్ భేటీ
APలో ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తున్నారు వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి. కాసేపట్లో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. విజయవాడ తాడేపల్లిలోన
Read More