తెలంగాణం
ఒక కుటుంబం ఒకే టికెట్..కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
లెక్కలు వేసుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఎవరి కుటుంబానికి రెండో టికెట్ వస్తుందని ఆరా ఉత్తమ్ దంపతులు, కోమటిరెడ్డి, మల్లు బ్రదర్స్కు నో డౌ
Read Moreరాజీవ్ స్వగృహ ఇండ్లకు మస్తు డిమాండ్
స్వగృహ ఇండ్లకు మస్తు డిమాండ్ 5 రోజుల్లో 7,500 అప్లికేషన్లు కొందరు 5 నుంచి 10 దరఖాస్తులు వేస్తున్నరు జూన్ 14 దాకా గడువు..22న లాటరీ ద్వారా
Read Moreఆచితూచి కొంటున్న జనం..
చిన్న ప్యాకెట్లే కొంటున్నరు బిస్కెట్ల నుంచి నూనెల దాకా అంతా ఇంతే ఖర్చు తగ్గించుకునేందుకు జనాల యత్నం 5‑10 రూపాయల ప్యాకెట్ల తయారీ పై కంపెనీల దృ
Read Moreమండుతున్న ధరలతో సామాన్యుడి విలవిల
భగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల రేట్లు ఇల్లు ఎల్లదీయాల్నంటే సామాన్యుడికి తక్లీఫ్ పది రోజుల్లోనే డబుల్ అయిన కూరగాయల ధరలు లీటర్ నూనె&zw
Read More24 గంటల్లో 28 కరోనా కేసులు.. కోలుకున్న 62 మంది
భారతదేశంలో కరోనాకి ఇంకా చెక్ పడడం లేదు. తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. వైరస్ మాత్రం కొనసాగుతోంది. ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. దేశంలో ని వివిధ ర
Read Moreకేసీఆర్ సర్కార్ ను బంగాళాఖాతంలో కలపడం ఖాయం
మాటలు బారెడు పనులు మాత్రం మూరెడు అన్నట్లుగా సీఎం కేసీఆర్ పనితీరు ఉంటుందన్నారు బీజేపీ నేత విజయశాంతి. సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి ని
Read Moreకరీంనగర్ అదనపు కలెక్టర్ కు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదు
తమ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ కరీంనగర్ 49వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ కు ఫి
Read Moreహుజూరాబాద్ తీర్పు రాబోయే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ ఇవ్వాలి
టీఆర్ ఎస్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంతన లేదని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతుల కళ్లల్లో సీఎం కే
Read Moreతెలంగాణ ఇంటర్ మీడియట్ షెడ్యూల్.. పరీక్షలు, సెలవుల తేదీలు
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మీడియం షెడ్యూల్ ను ఖరారు చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మే 16వ తేదీ సోమవారం షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల
Read Moreకరాటే కళ్యాణికి నోటీసులు..స్పందించకుంటే చర్యలే
పాప దత్తత విషయంలో సినీ నటి కరాటే కళ్యాణికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్. అయితే ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదని
Read Moreతెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర!
వరంగల్ రైతు సంఘర్షణ సభ సహా రైతు డిక్లరేషన్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అందరి కృషి వల్ల సభ విజయవంతం అయ్
Read Moreఅర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదంటూ గంగుల ఎదుట నిరసన
కరీంనగర్, మొగ్దుంపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. 40మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో స్వ
Read Moreవిద్యుత్ వెలుగుల్లో నాగార్జున సాగర్ లోని బుద్దవనం
బుద్ద పూర్ణిమా సందర్భంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని బుద్దవనాన్ని కలర్ ఫుల్ లైటింగ్స్ తో డెకరేట్ చేశారు. బుద్దవనం లోపల ఆచార్య నాగార్జున విగ్రహ
Read More












