తెలంగాణం

రింగ్ రోడ్డు పేరుతో రియల్ ఎస్టేట్​ దందా

27 గ్రామాల్లో 21,517 ఎకరాలు వరంగల్​ రింగ్​ రోడ్డు వెంట భూసేకరణకు రెడీ ల్యాండ్ పూలింగ్ కోసం మొదలైన సర్వే ముందుగా అసైన్డ్ ల్యాండ

Read More

నేను ధరణికే కాదు భగీరథకు, యాదాద్రికి వ్యతిరేకం

భూ సమస్యల పరిష్కారం కోసం మరో ఉద్యమానికి సిద్ధం రాహుల్ గాందీ ఇన్విటేషన్ మేరకే ఆయనని కలిశాను ధరణి ఎత్తేస్తామన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి 

Read More

ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

తొర్రూర్: పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా ద

Read More

ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలె

సరూర్ నగర్: నాగరాజు హత్యకు సంబంధించిన కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. సరూర్ నగర్ లో ఇటీవల హత్యకు గురైన దళిత య

Read More

రెడ్ల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

రాజబహుదూర్ వెంకట రామిరెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాదులో రెడ్డి విద్యార్థి వ

Read More

TSRTC లాభాల బాట పట్టింది

పట్టణాలతోపాటు త్వరలో గ్రామాలకు కరెంటు బస్సులు నడుపుతాం: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వికారాబాద్ జిల్లా: ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు ఆ సంస

Read More

నడ్డా చెప్పినవన్నీ అబద్ధాలే

సిద్ధిపేట: బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

Read More

గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు

హైదరాబాద్: కేసీఆర్ రాజకీయ జీవితం ఓటమితో మొదలైందనే విషయాన్ని ఆయన తనయుడు కేటీఆర్ తెలుసుకోవాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ డిక్లర

Read More

వరంగల్ డిక్లరేషన్ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోక తప్పదు

కరీంనగర్: రాహుల్ గాంధీ సభ విజయవంతమైన స్ఫూర్తితో ప్రజల్లోకి పోతామని, కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోక తప్పదని మాజీ ఎంపీ

Read More

కేటీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలే ఎలక్షన్ టూరిస్టులని, ఎన్నిక

Read More

ఎంపీ అర్వింద్ ఇంటి ముందు టీఆర్ఎస్ నేతల ధర్నా

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ ఇంటి ముందు ధర్నా చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. చేపూర్ పసుపు రైతులమంటూ.. అర్వింద్ ఇంటి ముందు

Read More

బాసరకు పోటెత్తిన భక్తులు

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నా

Read More

నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు

మంచిర్యాల,వెలుగు: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్పష్ట వైఖరి కారణంగా అటు మిల్లర్లు, ఇటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రా రైస్

Read More