నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ ఇంటి ముందు ధర్నా చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. చేపూర్ పసుపు రైతులమంటూ.. అర్వింద్ ఇంటి ముందు పసుపు కొమ్ములు కుప్పగా పోసి నిరసన తెలిపారు. వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చి విఫలమైనందునకు నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇదంతా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ కవిత జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నిన్న నిజామాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు ఎంపీ అర్వింద్ ధర్నా చేశారు.
ఎంపీ అర్వింద్ ఇంటి ముందు టీఆర్ఎస్ నేతల ధర్నా
- తెలంగాణం
- May 8, 2022
లేటెస్ట్
- KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే
- కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత
- కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
- జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- T20 World Cup 2024: కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్.. సంజయ్ మంజ్రేకర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే
- షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది
- నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..
- సీఎం యోగీకి.. 100 బుల్డోజర్లతో స్వాగతం
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా