తెలంగాణం

మార్కుల్లోనూ ట్విన్సే: ఇంటర్‌ ఫలితాల్లో కవలల ప్రతిభ

జనగామ, వెలుగు : కవలలు అంటే సహజంగా రూపంలో ఒకేలా ఉంటారు.. కానీ వీళ్లు రూపమేకాదు.. గుణగణాల్లో.. తెలివితేటల్లోనూ సేమ్‌ టూ సేమ్‌ అన్నట్లున్నారు. మరో ఆశ్చర్

Read More

మరణంలోనూ వీడని బంధం

ఇద్దరు హనుమాన్ భక్తులు మృతి చొప్పదండి, వెలుగు : కొండగట్టు అంజన్నను దర్శించుకుందామని పాదయాత్రగా బయలుదేరిన ఇద్దరు హనుమాన్ భక్తులను లారీ మృత్యువు రూపంలో

Read More

సుజనా గ్రూప్ డైరెక్టర్లకు ఎదురు దెబ్బ

అరెస్టుకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు డైరెక్టర్ల పిటిషన్లు కొట్టివేత హైదరాబాద్, వెలుగు: సుజనా గ్రూపు పరిధిలోని కంపెనీల డైరెక్టర్లను అరెస్ట

Read More

మార్కులు 921.. అయినా ఫెయిల్

ఇంటర్​ బోర్డు తీరుపై మహబూబ్ నగర్​ విద్యార్థిని ఆందోళన మహబూబ్ నగర్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కేఎమ్ గ్రేస్ ఇంటర్​ ఫస్టియర్​లో జిల్

Read More

మే-16 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: మే 16 నుంచి మే 27 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఇంటర్ బోర్డు. ఈ మేరకు బోర్డు కార్యదర్శి అశోక్‌ శుక్రవారం ఓ

Read More

ఐదేళ్లలో కేసీఆర్ కు రెవెన్యూ అవినీతి కనిపించలేదా? : జీవన్ రెడ్డి

జగిత్యాల : ఐదేళ్ల పాలన తర్వాత కేసీఆర్​ కు రెవెన్యూ అవినీతి ఇప్పుడు గుర్తోచ్చిందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. రాష్ట్రంలో భూప్రక్షాళన స

Read More

కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో?: విజయశాంతి

 సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు చేశారు  తెలంగాణ ప్రదేశ్ క్యాంపెయినింగ్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ వ్యాప్తంగా

Read More

కలెక్టర్ల అధికారాలు మంత్రులకు ఇవ్వడం సరికాదు

తెలంగాణలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థుల ఎంపిక కూడా తన చేతుల్లోనే ఉం

Read More

రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్ల వాన..భారీగా పంట నష్టం

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భారీ వడగండ్ల వాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. తుర్క

Read More

వారంలో ప్రమోషన్​.. లంచం తీసుకుంటూ దొరికిన FRO

 ₹4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్​వో వేములవాడ, వెలుగు: పై అధికారి ‘లంచం’ మాటున దాక్కున్నాడు. మహిళా అధికారిని ముందుపెట్టి తతంగం నడిపించాడు. వా

Read More

ఈ 20న మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మైనార్టీ సంక్షేమాధికారి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం

Read More

‘స్థానిక’ నేతల వేతన ఖర్చు రూ. 645 కోట్లు

స్థానాల పెంపుతో ఏటా రూ.30 కోట్ల అదనపు భారం హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో పంచాయతీలు, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు పెరిగాయి..చాలా మంది నేతలకు పదవ

Read More

రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం: భారీ ఆస్తి నష్టం

సికింద్రాబాద్ రైల్ నిలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ లోని 7 వ అంతస్తు డ్రాయింగ్ సెక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున

Read More