తెలంగాణం

కఠినంగా కొత్త మున్సిపల్ చట్టం

నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించొద్దు ప్రజా సమస్యలకు ప్రాధాన్యమివ్వండి 68 కొత్త మున్సిపాలిటీల కమిషనర్లతో డైరెక్టర్‌ శ్రీదేవి హైదరాబాద్‌, వెలుగు :కొత్త

Read More

లారీ – ఆటో ఢీ: ముగ్గురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా… నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. మాచవరం, పేరూర్ శివారులో ఆటోను లార

Read More

హైకోర్టు భవనానికి వందేళ్లు

తెలంగాణ హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తి అవుతున్నాయి. రేపటి (శనివారం,ఏప్రిల్-20)తో.. హైకోర్ట్ భవనం వందో వసంతంలోకి అడుగుపెట్టనుంది. దీంతో.. హైకోర్టు శ

Read More

కొండగట్టులో స్వాములపైకి దూసుకెళ్లిన లారీ : ఇద్దరు మృతి

జగిత్యాల: కొడిమ్యాల మండలం పూడూరు దగ్గర ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంల

Read More

TRS నేత మా ఇల్లు కబ్జా చేశాడు : యువకుడి నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ యువకుడు నిరసనకు దిగాడు. TRS నాయకుడు తన ఇంటిని ఆక్రమించుకున్నందుకు నిరసనగా ట్యాంక్ ఎక్కినట్లు చెప్ప

Read More

 అమ్మవారి దీక్షాపరులకు పరీక్ష

  తార్రోడ్డుకు కూల్ పెయింట్ వేయాలంటున్న భక్తులు ప్రతి ఏటా ఎండాకాలంలోబాసరలో అమ్మవారి దీక్ష చేపట్టే సరస్వతీ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిప్పులు చి

Read More

గురుకులాల్లో ఇంటర్ ఉత్తీర్ణత 84%

సోషల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు ఇంటర్‌ సెకండియర్‌ లో 84.36 శాతం ఉత్తీర్ణత సాధించాయని గురుకులాల కార్యదర్శి ఆర్‌ .ఎస్‌ . ప్రవీణ్‌‌‌‌కుమార్‌  తెలి

Read More

టెక్నికల్ సమస్య: సార్ల లెక్క దొరకట్లే !

గవర్నమెంట్,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు సేకరించడంలో ఇబ్బందులేర్పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం 43,017 విద్యాసంస్

Read More

మైనింగ్‌ పర్మిషన్లకు స్పెషల్‌ పాలసీ

సమీక్షలో సీఎస్‌ ఎస్​కే జోషి హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో మైనింగ్‌ పర్మిషన్లకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సీఎస్‌ఎస్‌కే జోషి అధికారులను ఆదేశించ

Read More

అటు TRS.. ఇటు కాంగ్రెస్.. ‘పరిషత్’ పరేషానీ

టీఆర్ఎస్ లో.. సొంత నేతలు, వలస నేతలతో గులాబీ ఉక్కిరిబిక్కిరి పోటీ ఎక్కువ కావడంతో టికెట్ల పంపకాల్లో ఇక్కట్లు జడ్పీ చైర్మన్ పదవిపై చాలా మంది నేతల గురి చ

Read More

దుమ్ము చంపేస్తోంది..కాలుష్యం కోరల్లో పల్లెలు

సత్తుపల్లిలో 2003లో జలగం వెంగళరావు పేరిట ఓపెన్‌ కాస్ట్‌ గనిని సింగరేణి ప్రారంభించింది. 16 ఏళ్ళలో ఇక్కడ నాణ్యమైన బొగ్గును తీసి, కోట్లు సంపాదించింది. కా

Read More

రాష్ట్రంలో భారీ వర్షాలు..రైతు కష్టం వానపాలు

రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.  సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. సూర్యాపేట, మునగాల, కోదాడ, హుజూ

Read More

ఖమ్మం ఎన్నికపై CEO రజత్ కుమార్ కు కాంగ్రెస్ ఫిర్యాదు

సెక్రటేరియట్ : ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలిశారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరుపై సీఈఓ రజత్ కుమార్ కు ఫిర్

Read More