తెలంగాణం
చారెడు పనికి టీఆర్ఎస్ బారెడు ప్రచారం
హైదరాబాద్: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో నడుస్తున్నది గ్రాఫిక్స్ ప్రభుత్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బాహుబలి, శివాజీ సినిమాల్లోని గ్ర
Read Moreటీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై భూ కబ్జా ఆరోపణలు
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రధాన అనుచరుడు, కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు ఇసుక క్వారీ కోసం తమ పట్టా భూములు లీజుకు తీసుకొని పైసలు ఇవ్వడం
Read Moreమైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చాం
అల్లా దయతో తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గద్ద బొమ్మ వద్ద ఈద్గాలో జరిగిన
Read Moreములుగు జిల్లాలో అడ్డగోలుగా ఇసుక దందా..
ములుగు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఏటూరునాగారం శివారులోని దెయ్యాలవాగులో క్వారీ ఏర్పాటు చేసిన కొందరు
Read Moreబసవేశ్వరుడి ఆశయాలను సాధించాలి
మహబూబ్నగర్: సామాజిక విప్లవకారుడు బసవేశ్వరుడి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మహాత్మ బస
Read Moreసూర్యాపేట మార్కెట్ కమిటీ ఆఫీసుకు రైతుల తాళం
సూర్యాపేట, వెలుగు : సన్నాలకు మద్దతు ధర ఇవ్వడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. సూర్యాపేట అగ్రికల్చర్మార్కెట్ లో వ్యాపారులు సిండికేట్ గా మారి ధర తగ్గి
Read Moreఅడిషనల్ కలెక్టర్ను కొట్టిన దివ్యాంగుడు
వనపర్తి జిల్లాలో ఆఫీసర్ను కొట్టిన దివ్యాంగుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు సర్దుబాటు కావట్లేదన్న ఆఫీసర్ మతిస్థిమితం లేకనే ఇలా చేశాడన్న తల్లిదండ్రు
Read Moreకేసీఆర్ కేబినెట్ లో అవినీతి మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం/దమ్మపేట, వెలుగు: సీఎం కేసీఆర్ కేబినెట్లో 10 మంది మంత్రులపై అవినీతి ఆరోపణలున్నాయని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఆమె చ
Read Moreఇంటర్ లో ‘నిమిషం’ నిబంధన
మే 6 నుంచి ఎగ్జామ్స్ 9.07 లక్షల మంది స్టూడెంట్లకు 1,443 పరీక్షా కేంద్రాలు బెంచీకి ఒక్కరికే చాన్స్ హైదరాబాద్,వెలుగు: ఇంటర్మీడియట
Read Moreడిగ్రీకి డిమాండ్..లక్షల్లో శాలరీ ఆఫర్ చేస్తున్న కంపెనీలు
రూ.లక్షల్లో శాలరీ ప్యాకేజిని ఆఫర్ చేస్తున్న కంపెనీలు కామర్స్, ఎకనామిక్స్&
Read Moreతండాల నుంచి టౌన్ల దాకా నీళ్ల గోస
స్కీమ్కు రూ. 40వేల కోట్లు పెట్టినా నల్లా నీళ్లు వస్తలే నెత్తిన బిందెలతో కిలోమీటర్ల కొద్దీ మహిళల నడక పట్టణాల్లో ట్యాంకర్ల కోసం తప్పని ఎదురుచూప
Read Moreస్మితా సబర్వాల్కు ప్రభుత్వ నిధులపై హైకోర్టు విస్మయం
పరువు నష్టం దావా వేసేందుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ప్రభుత్వం నిధులు సమకూర్చడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రూ.15 లక్షలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించా
Read Moreఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఆరు నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఒక్క నిమిషం నిబ
Read More












