తెలంగాణం
కేఏ పాల్పై టీఆర్ఎస్ శ్రేణుల దాడి..!
ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల
Read Moreరాహుల్ సభ పేరుతో కాంగ్రెస్ హడావుడి
సూర్యాపేట: సభ పేరుతో కాంగ్రెస్ నాయకులు డ్రామాలాడుతున్నారని, ప్రజల్లో ఆదరణ లేని కాంగ్రెస్ ఎక్కడ సభలు పెట్టుకున్నా తమకేం అభ్యంతరం లేదని మంత్రి జగదీ
Read Moreదాడి చేసిన ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు పెట్టాలె
చెన్నూరులో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే అనుచరుల దాడిని ఎంపీ సోయం బాపూరావు ఖండించారు. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు
Read Moreఉపాధి వేతనాల చెల్లింపులో జాప్యం
నారాయణ పేట: ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని, దీంతో కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
Read Moreకొనుగోళ్లు ప్రారంభించాలని హైవేపై రైతుల ధర్నా
సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ ముందు హమాలీలు ఆందోళనకి దిగారు. అధికారులు, కమీషన్ ఏజెంట్లు వేదిస్తున్నారని ధర్నా చేశారు. 2018 నుంచి తమ లైసెన్సులు రెన
Read Moreరాహుల్ సభను విజయవంతం చేయండి
కరీంనగర్: ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలను అణిచివేసిన చంద్రబాబును మించి నియంత కేసీఆర్ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హుజురా
Read Moreబండారం బయటపడుతుందనే రాహుల్ టూర్కు అడ్డంకులు
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టేందుకు ధైర్యం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. రాహుల్ గాంధీ అక్కడకు వెళ్తే వారి
Read Moreఅక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
హైదరాబాద్: ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం చంచల్ గూడ జైలులోని ఎన్ఎస్యూఐ
Read Moreమరో మూడ్రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడ్రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ , రా
Read Moreమరోసారి ట్విట్టర్ వార్: కేటీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
టీఆర్ఎస్, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. కేంద్ర,రాష్ట్ర పాలనలపై ఒకరినొకరు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. &nb
Read Moreఇవాళ మరోసారి వీసీని కలుస్తాం
రాహుల్ గాంధీ ఓయూ టూర్ పై రాష్ట్రంలో రచ్చ కంటిన్యూ అవుతోంది. OUలో రాహుల్ ముఖాముఖిపై పర్మిషన్ లేదని అధికారపార్టీ చెప్తుంటే.. రాహుల్ ఓయూ విద్యార్థులను కల
Read Moreభగీరథ నీటిలో రొయ్యపిల్ల
కొత్తగూడ, వెలుగు: సర్కారు ఇంటింటికి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిలో రొయ్యపిల్ల వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మీకి చెందిన గట్టి న
Read Moreటెక్స్టైల్ పార్క్ బంద్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు2 వేల మందికి ఉపాధి కల్పించే సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ప్రభుత్వం తీరుతో సంక్షోభ
Read More












