తెలంగాణం
అవినీతి కావాలా? అభివృద్ధి కావాలా?
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడించిన డిక్టేటర్సే నా ముందు మోకరిళ్లారు.. నువ్వెంత కేటీఆర్? అంటూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు.
Read Moreఆ ఊరిలో 100కి పైగా ఆలయాలు
పక్కనే గోదావరి నది ప్రవాహం.చుట్టూ పంట పొలాలతో ఆహ్లదకర వాతావరణం. గ్రామంలో ఎక్కడ చూసినా ఆలయాలతో ఆద్యాత్మిక వాతావరణం. అందరూ భక్తి మార్గాన్ని ఆచరించటం...
Read Moreఆర్టీసీ బస్సులకు కర్నాటక నుంచి డీజిల్
ఆర్టీసీ బస్సులకు కర్నాటక డీజిల్ తెప్సిస్తున్నారు అధికారులు. కర్నాటక బోర్డర్ లోని డీపోలకు..ట్యాంకర్ల ద్వారా డీజిల్ తెప్పిస్తున్నారు. కర్నాటక, మన రాష్ట్
Read Moreరెచ్చగొట్టేది బీజేపీ నేతలు..మాది శాంతి పంథా
కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు సామాన్యులకు అందకుండా పెంచేశారన్నారు. ప
Read Moreఇంటింటికి ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శం
కరోనా సమయంలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు మంత్రి హరీశ్ రావు. జగిత్యాలలో మంత్రి పర్యటించ
Read Moreఅకాల వర్షాలు..రైతన్నకు కన్నీళ్లు
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లో తడిసిముద్దై పోవడంతో భారీ
Read Moreఖిల్లా రామాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ టె
Read Moreరాహుల్ ఓయూ పర్యటనపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
రాహుల్ ఓయూ పర్యటన అనుమతి పంచాయతీ కొనసాగుతోంది. ఆరునూరైనా రాహుల్ ఓయూకి వెళ్తారని కాంగ్రెస్ చెబుతుంటే..ఎలా వెళ్తారో చూస్తామని టీఆర్ఎస్ సవాల్ చేస్తు
Read Moreయాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో బయటపడ్డ నాణ్యతాలోపం
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయటపడింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న దివ్య క్షేత్రం
Read Moreవిచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తే వినాశనమే!
నివేదిక విడుదల ఏటా 5 వేల కోట్ల టన్నుల మేర తవ్వకం రెండు దశాబ్దాల్లో మూడు రెట్లు పెరిగిన వినియోగం ఇట్లైతే భూముల సారం తగ్గిపోయే ప్రమాదం.. తుఫాన్
Read Moreకొమురవెల్లి పరిసరాల్లో రియల్టర్ల ఆగడాలు
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: భూగర్భ జలాల పెంపునకు తోడ్పడే చెరువులపై రియల్టర్ల కన్ను పడింది. పక్కనే ఉన్న పట్టా భూములను కొనుగోలు చేసి కుంటలను ఆక్రమిస్
Read Moreరాజన్న కోడెలకు పచ్చిగడ్డి వేస్తలేరు.. దాణా పెడ్తలేరు
పచ్చిగడ్డి వేస్తలేరు.. దాణా పెడ్తలేరు.. ఎండు గడ్డితోనే సరి అరటిపండ్లు, పూలదండలు తిని ఆకలి తీర్చుకుంటున్న మూగజీవాలు కోడె మొక్కులతో ఏ
Read Moreపలు జిల్లాల్లో కుండపోత వర్షం
రాష్ట్రంలో పలు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన పడింది. తెల్లవారు జామున 5గంటలకు మొదలైన వర్షం ఎడతెరిపి ల
Read More












