తెలంగాణం
రాహుల్ టూర్ పై OU JAC పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
రాహుల్ టూర్ పై OU JAC పిటిషన్ కొట్టేసిన హైకోర్టు వైస్ చాన్సలర్ నే అడగాలంటూ సూచన హైదరాబాద్ : ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించింది హైక
Read Moreకేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా?
రాజన్న సిరిసిల్లా: కేసీఆర్ లేకపోతే ఈ జన్మలో తెలంగాన వచ్చేది కాదని మత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం బండ లింగంపల్లి గ్రామంలో
Read Moreరాహుల్ ఎందుకొస్తున్నారో చెప్పాలె
రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఎందుకొస్తున్నారో చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు. ఇక్కడి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగ
Read Moreయాదాద్రిలో రోడ్ల దుస్థితిపై మాణిక్యం ఠాగూర్ సెటైర్లు
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేల కోట్ల రూపాయలతో నిర్మించిన యాదాద్రి ఆలయ నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. వందేళ్లయినా చెక్కు చెదరదన్న ఆలయం ఒక్క వాన
Read Moreకేసీఆర్ మీడియాలో నా వార్తలు రానిస్తలేరు
వికారాబాద్ జిల్లా: కేసీఆర్ ను గద్దె దింపేందుకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న బీజేపీ
Read Moreపార్కింగ్ చార్జీలపై వెనక్కి తగ్గిన గుట్ట దేవస్థానం కమిటీ
యాదగిరిగుట్టపై పార్కింగ్ చార్జీల విషయంలో దేవస్థానం కమిటీ కాస్త వెనక్కి తగ్గింది. కొండపైకి వెళ్లే వాహనాల పార్కింగ్ కు అదనంగా విధించే 100 రూపాయల చార్జీన
Read Moreఅక్కసుతోనే FCI అధికారులతో రైస్ మిల్లులపై దాడులు
రైసు మిల్లుల్లోఎఫ్ సీఐ చేస్తున్న ఫిజికల్ వెరిఫికేషన్ వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తనిఖీల పేరుతో ధాన్యం
Read Moreయాదగిరిగుట్టపై కొనసాగుతున్న పనులు
యాదగిరిగుట్ట: వేల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే గొప్పగా కట్టిన యాదాద్రి ఆలయంలో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఒక్క భారీ వర్షానికే ఘాట్ రోడ్డు కుంగ
Read Moreప్రజా చైతన్యంతో దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా మారాయి
ఒకప్పుడు ఆ ఊర్లు అభివృద్ధికి దూరంగా ఉండేవి. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. కానీ, గ్రామంలోని కొంత మంది...ప్రజల్లో చైతన్యం తీసుకొ
Read Moreచాలా దేశాలు సంక్షోభంలో ఉన్నా మనం చాలా స్ట్రాంగ్
మంచి పాలన కోసం ప్రధాని మోడీ తాపత్రయపడేవారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ కార్యకర్తల
Read Moreవడగాల్పులకు మాడిపోతున్న కూరగాయలు, పండ్లు
ఎండ, వడగాల్పులకు మనుషులతో పాటు కూరగాయలు, పండ్లు మాడిపోతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే అన్నీ పాడై పోతున్నాయి. దీంతో వాటిని అమ్మకుండా పడేస్తున్నార
Read Moreకేయూలో సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల పడిగాపులు
వరంగల్: కేయూ ఎగ్జామ్ బ్రాంచ్ దగ్గర సర్టిఫికెట్ల కోసం రోజూ పడిగాపులు కాస్తున్నారు విద్యార్థులు. చదువు పూర్తైనా సర్టిఫికెట్లు రాలేదంటున్నారు. అధికారుల న
Read Moreఅవినీతి కావాలా? అభివృద్ధి కావాలా?
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడించిన డిక్టేటర్సే నా ముందు మోకరిళ్లారు.. నువ్వెంత కేటీఆర్? అంటూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు.
Read More












