తెలంగాణం

బాహుబలి ప్రాజెక్టుగా మల్లన్న సాగర్

నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రూపకల్పన చేసిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు.. దేశంలో నదిలేని చోట

Read More

కేసీఆర్ రాజ్యాంగాన్నే తిరగరాస్తానంటూ బరితెగించిండు

పెద్దపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్నే తిరగరాస్తానంటూ బరితెగించాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‎ది విచిత్రమ

Read More

నిర్వాసితుల గోడు ఎవరికీ పట్టడం లేదు

ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు కానీ.. నిర్వాసితులను మాత్రం పట్టించుకోవట్లే కేసీఆర్ స‌ర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మ‌ల్ల&zwnj

Read More

కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి రా

Read More

తెలంగాణ సమాజం నిన్ను చూసి నవ్వుతోంది కేసీఆర్

మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ సంగారెడ్డి జిల్లా:  కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్దరించింది ఏమి లేదు కానీ...దేశ రాజకీయాల్లోకి పోయి దేశ

Read More

రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది : బండి సంజయ్

దేశ రాజకీయాలను మారుస్తానంటూ సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలు షురూ చేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయిందని.. అ

Read More

ఎంపీ సోయం బాపురావుకు  కరోనా

ఆదిలాబాద్ జిల్లా: ఎంపీ సోయం బాపురావ్  కరోనా బారినపడ్డారు. అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వైద్

Read More

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

హైదరాబాద్: బంగారు తెలంగాణ తరహాలో బంగారు భారత్ ను నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిప

Read More

తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు?

దేశ రాజకీయాలకు కేసీఆర్ అనర్హుడని, తెలంగాణాలో ఇంతమంది ఆత్మహత్యలకు కారకుడైన కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని బంగారం చేస్తానంటే నమ్మేదెలా అంటూ ప్రశ్నించారు

Read More

ఇందిరాపార్క్ దగ్గర VRAల ఆందోళన

హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర VRAలు ఆందోళనకు దిగారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. పే స్కేల్ జీవోన

Read More

శ్రీరామనవమి ముహూర్తం ఖరారు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీరామనవమి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహ

Read More

భ‌ద్రాద్రి క‌ళ్యాణం టికెట్ల ధ‌ర పెంపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాము క‌ల్యాణోత్స‌వానికి సిద్ధ‌మవుతోంది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 10న ఉదయం 10.30

Read More

వాటర్ బోర్డు వద్ద బీజేపీ కార్పొరేటర్ల ధర్నా

హైదరాబాద్ జలమండలి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బోర్డుకు ప్రకటించిన రూ. 500 కోట్లను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు బీజే

Read More