తెలంగాణం

పోడు భూమి గుంజుకున్నరని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు సూసైడ్

భద్రాద్రి కొత్తగూడెం, హాలియా, వెలుగు: 30 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నరు. 3 లక్షలకు పైగా అప్పు ఉంది. ఆసరాగా ఉన్న

Read More

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని హెచ్చరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వరి విత్తనాల అమ్మకంపై సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినా వినేది లేదని  కామెంట్స్ చేసినట్టు తేలితే జైలుకు పంపిస్తామని టీఆర్‌

Read More

దుబ్బాక, హుజూరాబాద్ జవాబు సరిపోలేదా?

    మోడీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌‌‌‌కు లేదు     ‘మోటార్లకు మీటర్ల’పై దుబ్బాక, హ

Read More

రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు?

ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు.. ఆదుకునే వారు లేక.. ఎవుసం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నాడు. వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నామని పాలకులు స్పీచ్​లు ద

Read More

ఇవాళ చిలుకలగుట్ట నుంచి సమ్మక్క రాక 

ఒక దిక్కు జల జల పారుతున్న జంపన్నవాగు.. ఇంకో దిక్కు కన్నెపల్లి నుంచి కదిలొచ్చిన సారలమ్మ.. మరో దిక్కు పూనుగొండ్ల నుంచి ఎదుర్కొచ్చిన

Read More

గద్దె పైకి చేరిన సారలమ్మ

మేడారం జన జాతరలో తొలిఘట్టం ఆవిష్కృతమైంది. వన  దేవత సారలమ్మ గద్దెల పైకి చేరుకుంది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మ ప్రతిరూపమైన పసుపు, కుంకు

Read More

దండుగ అనుకున్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ చేశారు

కేసీఆర్ జన్మదినోత్సవాలను ఘనంగా జరుపాలని పిలుపు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట: కోట్ల మంది కలయైన ప్రత్యేక

Read More

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

కరీంనగర్ జిల్లా:  జమ్మికుంట మండలం మాచినపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. బుధవారం మృతుడి కుటుంబాన్ని

Read More

పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నరు

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నపై ఫైర్ అయ్యారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్. తాను పార్టీ మారుతున్నట్టు ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

Read More

చెరువులో చేపలు మాయమవటం హాట్ టాపిక్ గా మారింది

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్ధారం చెరువులో చేపలు మాయమవటం హాట్ టాపిక్ గా మారింది. చెరువులో వదిలిన చేప పిల్లలు కనిపించకపోవడంతో మత్స్యకారులు ఆందోళ

Read More

వీసీలతో మంత్రి సబిత సమావేశం

యూనివర్సిటీల వీసీలతో సమావేశం అయ్యారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ మీటింగ్‌లో సీఎస్,ఉన్నత విద్యామండలి అధికారులు హాజరయ్యారు. ఈ సం

Read More

సీఎం బర్త్ డే వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం

చౌటుప్పల్: సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్

Read More

ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చిక్కుల్లో పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లను బెదిరించారన్న ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. యూపీ ప్రజలను

Read More