తెలంగాణం

ఇవాళ, రేపు గద్దెపైనే వన దేవతలు

చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క దారి పొడవునా భక్తుల పొర్లు దండాలు, పూనకాలు నీళ్లారబోసి స్వాగతం పలికిన ఆడబిడ్డలు  గౌరవ స

Read More

రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోంది

రాష్ట్రంలో కుటుంబ పాలన కోనాసాగుతోందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. బాన్సువాడ నియోజకవర్గంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారన్నారు. జుక్కల్ నియోజకవ

Read More

విభజన చట్టంలోని అంశాలపై సమావేశం

ఏపీ పునర్విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వర్చువల్ గా భేటీ అయ్యింది. ఏపీ ప్రభుత్వం వేసిన కేసులు ఉపసంహరించుకుంటే

Read More

మర్రి చెట్టుకు కేసీఆర్‌ పేరు

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ సమీపంలో ఇటీవల ప్లాంటేషన్‌ చేసిన మర్రి చెట్టుకు సీఎం  కేసీఆర్‌ పేరు పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా

Read More

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. సర్కారు భూముల అమ్మకాలను తప్పుబట్టలేమని ఉన్నత న్యాయస్థాన

Read More

జగిత్యాల జిల్లాలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి

జగిత్యాల జిల్లాలో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో సమ్మక్క-సారలమ్మను వివేక్ దర్శించుకున్న

Read More

కొలువుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా..?

కొలువుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా  మా రాజ్యం వచ్చాక మీ అంతు చూస్తాం హైదరాబాద్: కొలువుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా అని ప్రశ

Read More

మేడారం భక్తులకు శుభవార్త

హైదరాబాద్: మేడారం భక్తులకు శుభవార్త. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాలను మీసేవ కేంద్రాల ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల సౌ

Read More

వామన్ రావు దపంతుల చిత్రపటానికి నివాళులు

హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణిల హత్య జరిగి ఇవాళ్టీతో ఏడాది అవుతోంది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని మంథని కోర్టు బార్ అసోసియేషన్ కార్య

Read More

కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి

కేంద్రం నుంచి నిధులు తీసుకరావటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినపుడు కేసీఆర్ ఓట

Read More

పఠాన్‌కోట్‌లో ప్రియాంక గాంధీ పర్యటన

పంజాబ్‌ రాష్ట్రంలో పర్యటించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. పఠాన్‌కోట్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ

Read More

అటవీ భూమి దత్తత తీసుకున్న నాగార్జున దంపతులు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో దాదాపు 1000 ఎకరాల అటవీ భూమిని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ

Read More

ఎవడెట్లపోయినా.. మీరు మాత్రం సల్లగుండాలె

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. గురువారం కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆమె వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Read More