జగిత్యాల జిల్లాలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి

జగిత్యాల జిల్లాలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి

జగిత్యాల జిల్లాలో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో సమ్మక్క-సారలమ్మను వివేక్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్థలు వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు.