తెలంగాణం
పరిహారం, ప్యాకేజీ ఇవ్వకుండానే ఎల్లగొడ్తున్రు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థ కోసం ఇండ్లు, భూములు త్యాగం చేశారా గ్రామస్తులు. అలాంటిది పూర్తిస్థాయిలో పరిహారం, ఆర్అండ్ఆర్ చ
Read Moreపాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది వీరే..
స్వాతి పాలిటెక్నిక్ కాలేజీ నిర్వాహకులే ఈ నేరానికి పాల్పడ్డారు ఎల్ బీ నగర్, వెలుగు: పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో ప
Read Moreనీళ్ల హక్కులు పోతయంటే.. ఏ ఒక్క సీఎం విన్లే
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్ బేసిన్ అథారిటీ, డ్యాం సేఫ్టీ బిల్లులతో రాష్ట్రాలు నీటిపై హక్కులు కోల్పోతాయని చెప్పినా దేశంలో
Read Moreజాతర డ్యూటీలో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్
గంభీరావుపేట, వెలుగు: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర బందోబస్తుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప
Read Moreడిగ్రీ పట్టాకు లక్షన్నర, బీటెక్ పట్టాకు రూ. 3 లక్షలు
హైదరాబాద్, వెలుగు : ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న నకిలీ కన్సల్టెన్సీల గుట్టురట్టయిది. ముగ్గురు సభ్యుల గ్యాంగ్
Read Moreకొత్త జీవోపై టీచర్ల ఆందోళన
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల కోసం సర్కారు రిలీజ్ చేసిన కొత్త జీవోపై టీచర్లు పెదవి విరుస్తున్నారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సర
Read Moreహాస్టళ్లకు 25 శాతం నూక బియ్యం పంపాలె
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు మంచి బియ్యం సరఫరా చేయడంలేదు. సన్నబియ్యంతో పిల్లలకు అన్నం పెడుతున్నామని
Read Moreడెవ్ లప్ మెంట్ చార్జీల పేరుతో కరెంటు బిల్లుల మోత
ఆదాయం పెంచుకునేందుకు డిస్కంల ఎత్తుగడ కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ ఎడాపెడా బాదుడు పది రెట్లపైనే పెరిగిన బిల్లులు చూసి జనం లబోదిబో సర్కారు తీరుకు
Read Moreజాతరకు చలోరె..!మేడారం సంబురం నేటి నుంచే..
జాతరంటే దుబ్బ కొట్లాడాలె.. జబ్బా జబ్బా రాసుకోవాలె.. ఇసుక వేస్తే రాలొద్దు.. సముద్రం పారినట్టు..
Read Moreనేడు గద్దెలపైకి సారలమ్మ
మేడారం మహాజాతరలో తొలి ఘట్టం గద్దెలపైకి సారలమ్మ రావడం. బుధవారం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మవారి ప్రతిరూప మైన పసుపు, కుంకుమ తీసుకుని మేడారానిక
Read Moreరాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
హైదరాబాద్ : హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 51,518 శాంప
Read More21న సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటన
ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు సంఘమేశ్వర - బసవ
Read Moreమార్చి తర్వాత ఫ్రీగా విద్య, వైద్యం
రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు పాలకుర్తి: తెలంగాణ రాష్ట్రంలో మార్చి తర్వాత ఫ్రీగా విద్య, వైద్యం అందించేందుకు ముఖ్యమం
Read More












