హైదరాబాద్ సిటీలోని గడ్డి అన్నారంలో ఫ్రూట్ మార్కెట్ మూసేస్తున్న నేపథ్యంలో కొత్తగా బాటసింగారంలో తాత్కాలిక పండ్ల మార్కెట్ను దసరా రోజున ప్రారంభిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గడ్డి అన్నారంలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని.. అందుకే పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా బాటసింగారం తరలిస్తున్నట్లు చెప్పారు. తాత్కాలిక పండ్ల మార్కెట్ కోసం కొత్తపేటలోని విక్టోరియా హోం గ్రౌండ్, బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్ స్థలాన్ని పరిశీలించారు మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి. కోహెడలో పూర్తిస్థాయిలో మార్కెట్ అందుబాటులోకి వచ్చేందుకు టైం పడుతుందని.. అందుకే తాత్కాలికంగా బాటసింగారం తరలిస్తున్నట్లు చెప్పారు.
బాటసింగారంలో తాత్కాలిక ఫ్రూట్ మార్కెట్
- హైదరాబాద్
- October 11, 2021
లేటెస్ట్
- ఎలక్టోరల్ బాండ్లతో పారదర్శకత : లక్ష్మణ్
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు
- ఇజ్రాయిల్ దాడిపై క్లారిటీ ఇచ్చిన ఇరాన్: ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ వల్లే పేలుడు
- గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
- పీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా అశోక్ గౌడ్ బాధ్యతలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు: బండి సంజయ్
- ఇద్దరు సీసీఎస్ సీఐల సస్పెన్షన్
- అప్పా జంక్షన్ దగ్గర.. రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు
- చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
- హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..