ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని 18 మంది ... ఎవరంటే

ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని 18 మంది ... ఎవరంటే

తెలంగాణ మూడో శాశనసభ ఆవిష్కృతమైంది.  ఈరోజు జరిగిన అసెంబ్లీ  సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్​సభ్యులు ఇద్దరు,  బీఆర్​ఎస్​ సభ్యులు ఎనిమిది మంది.. బీజేపీ సభ్యులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. 

 తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువు దీరింది.  ఈరోజు ( డిసెంబర్​ 9)న కొత్త ఎమ్మెల్యేలతో   శాసనసభ సమావేశం జరిగింది.  ప్రొటెం స్పీకర్​ గా నియమించిన ఎంఐఎం ఎమ్మెల్యే   అక్బరుద్దీన్ ఒవైసీతో రాజ్​ భవన్​ లో గవర్నర్​ గవర్నర్​ తమిళిసై ప్రమాణం చేయించారు.  తరువాత అసెంబ్లీ సమావేశంలో  కొత్తగా ఎన్నికై.. సమావేశంలో పాల్గొన్న  ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్​ ప్రమాణం చేయించారు.   తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆల్ఫాబేటికల్​ ఆర్డర్​ లో  ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చిట్టెం పర్ణిక రెడ్డి, మట్టా రాగమయి, పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆది నారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , అనిరుధ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, బాలు నాయక్ నేనావత్, చీకుడు వంశీకృష్ణ, విజయ రమణారావు, దొంతి మాధవ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, మధుసూదన్ రెడ్డి, బిర్లా ఐలయ్య, రాంచందర్ నాయక్, కె.ఆర్. నాగరాజు, కె శంకరయ్య, కాసిరెడ్డి నారాయణ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోరం కనకయ్య, రాజేష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జయవీర్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి, మేడిపల్లి సామెల్ త్యం, తూడి మేఘారెడ్డి, మురళీ నాయక్ భూక్య, మైనంపల్లి రోహిత్, నాయిని రాజేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పటోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్రకాష్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గడ్డం వి వాకే. శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేశారు.

ప్రమాణం చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ..

కోవ లక్ష్మి, లాస్య నందిత, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, అరికెపూడి గాంధీ, బండారి లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చింతా ప్రభాకర్, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, గంగుల కమలాకర్, గూడెం తదితరులు. , కెపి వివేకానంద , కాలె యాదయ్య, కాలేరు వెంకటేష్, కల్వకుంట్ల సంజయ్, మాణిక్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, ప్రశాంత్ రెడ్డి, డా. సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెల్లం వెంకట్రావు , హరీష్ రావు, విజయుడు ప్రమాణం చేశారు.

ఎంఐఎం సభ్యులు  ప్రమాణ స్వీకారం చేసినవారు..

అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, జాఫర్ హుస్సేన్, కౌసర్ మైనుద్దీన్, జుల్ఫికర్ అలీ, మహ్మద్ మజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ప్రమాణం చేశారు. 

 CIP నుంచి..

 కూనంనేని సాంబశివరావు ఒకరు ప్రమాణం చేశారు.

ఇక.. ఈరోజు (డిసెంబర్​9)  ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకారం చేయని వారిలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో.. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్, టి.పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి,8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.