ముంబై: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ పదో ఓటమిని మూటగట్టుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 26–46తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. టైటాన్స్ టీమ్లో రైడర్ పవన్ సెహ్రావత్ (11) మాత్రమే రాణించాడు. సందీప్ ధుల్ (4), మోహిత్ (2), నితిన్ (2)తో సహా అందరూ ఫెయిలయ్యారు. బెంగాల్ డిఫెండర్ వైభవ్ (9), రైడర్ నితిన్ కుమార్ (9), విశ్వాస్ (8), శుభమ్ షిండే (6) విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టైటాన్స్ 9 పాయింట్లతో టేబుల్లో ఆఖరి ప్లేస్లో కొనసాగుతోంది.
ప్రొ కబడ్డీ లీగ్లో టైటాన్స్కు పదో ఓటమి
- ఆట
- January 10, 2024
లేటెస్ట్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...