సూర్య పేట ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి ఓ నర్సు,ఆయా కలిసి ఆపరేషన్ చేయడంతో పసికందు మృతి చెందింది. పెన్పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు పాల్గున శ్రీలత దంపతులు మొదటి కాన్పు కోసం మంగళవారం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి వచ్చారు. అర్థరాత్రి వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో నర్సు, ఆయా ఆపరేషన్ చేశారు. కంగారులో కత్తెరతో పసికందు తలపై గాయ౦ చేశారు. రక్తం కారడంతో పసికందును అలాగే వదిలేసి వెళ్లిపోయారు. నర్సు ఆపరేషన్ చేయడంతోనే శిశువు మృతి చెందిందని బాధితురాలి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.
గర్భిణికి ఆపరేషన్ చేసిన నర్సు ,ఆయా.. పసికందు మృతి
- తెలంగాణం
- November 11, 2020
లేటెస్ట్
- పిడుగుపాటుకు 60 గొర్రెలు మృతి
- సీఎం ఫొటోకు క్షీరాభిషేకం
- కేసీఆర్ రామగుండంను బొందల గడ్డ చేసిండు : ఎంఎస్ రాజ్ఠాకూర్
- పోలీసుల తనిఖీల్లోరూ.6.55 లక్షలు స్వాధీనం
- వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
- ఉపాధి కూలీల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
- కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి : రమేశ్ చంద్ర
- మరోసారి రోహిత్ వేముల హత్య!
- కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- 6G రానుంది..! : ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలిస్తే.. షాక్