హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూములపై మే ఒకటి, రెండున జరిగిన విచారణ లెక్కలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్ట్. సరైన పద్దతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని సూచించింది. దొడ్డిదారిలో కాకుండా.. రాచమార్గంలో వెళ్లాలని సర్కారుకు హితవు పలికింది హైకోర్ట్. నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారణ చేస్తారని ప్రశ్నించింది. అధికారులు ఉల్లంఘనకు పాల్పడినట్లు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం హైకోర్టును 4 వారాల గడువు కోరింది.
కలెక్టర్ రిపోర్ట్ చెల్లదు.. దొడ్డిదారిన విచారణ ఏంటి?.. హైకోర్టు ఆర్డర్
- తెలంగాణం
- May 4, 2021
లేటెస్ట్
- కేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది
- సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగెందుకు : హరీష్ రావు
- రంగ పంచమి ప్రాముఖ్యత ఏంటి.. ఆరోజు ఏం చేయాలో తెలుసా...
- ఇళ్లల్లో తినేది కంటే.. పారేసేదే ఎక్కువ : రోజూ 100 కోట్ల ప్లేట్ల భోజనం వేస్ట్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
- ఫోన్ ట్యాపింగ్ పై టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు : దేశంలో ఫస్ట్ తెలంగాణలోనే
- ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
- రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?