ముంబై: కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే స్టూడెంట్లకు ఓటరు రిజిస్ట్రేషన్ను కంపల్సరీ చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గురువారం ముంబైలో రాజ్ భవన్లో జరిగిన నాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల మీటింగ్లో స్టేట్ హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చంద్రకాంత్ పాటిల్ హాజరై మాట్లాడారు. స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో 50 లక్షల మంది స్టూడెంట్లను ఓటర్లుగా నమోదు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, 32 లక్షల మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు ఓటరు నమోదును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం జారీ చేయనుందని మంత్రి వెల్లడించారు. ఎన్రోల్మెంట్ శాతాన్ని పెంచేందుకు యూనివర్సిటీలు ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)లో భాగంగా 2023 జూన్ నుంచి నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు అమలు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో యూనివర్సిటీలకు మరో ఆప్షన్ లేదని, కచ్చితంగా వచ్చే జూన్ నుంచి అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఓటు నమోదు చేసుకుంటేనే కాలేజీల్లో అడ్మిషన్
- దేశం
- November 27, 2022
లేటెస్ట్
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- బీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..
- బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
- Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్
- V6 DIGITAL 25.04.2024 EVENING EDITION
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
- Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి