వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నోళ్లు మాస్క్ పెట్టుకోనవసరం లేదని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నోళ్లు మాస్క్ పెట్టుకోనక్కర్లేదని ఆ దేశ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సిఫార్సు చేయడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో సగం మందికిపైగా పెద్దలు కరోనా టీకా తీసుకోవడంతో మాస్క్ రూల్ను ఎత్తేశారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా తీసుకున్న చర్యల ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ చెప్పారు. ‘‘మీ అందరి సహకారంతో కరోనా కట్టడిలో పురోగతి సాధించాం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాక్సినేషన్ వేగంగా సాగుతుండడంతో వృద్ధుల్లో కరోనా మరణాలు 80 శాతం తగ్గాయి’’ అని ఆయన అన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నోళ్లు ఇంటాబయటా మాస్క్ లేకుండా ఉండొచ్చన్నారు. సంగీత కచేరిలు, స్పోర్ట్స్ స్టేడియాలకు వెళ్లినప్పుడు మాత్రం కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని జనానికి సూచించారు. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకే ముప్పు చాలా తక్కువ అని సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్స్కీ అన్నారు . ఫిజికల్ డిస్టెన్స్ సాధ్యం కాని ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాలని సిఫార్సు చేశారు.
వ్యాక్సిన్ వేసుకుంటే మాస్క్ అక్కర్లే
- విదేశం
- April 29, 2021
మరిన్ని వార్తలు
-
రాక్షసులు కూడా ఇలా చేయరు : ఫ్యామిలీ ముందే.. ఇంట్లోనే.. వీడియో తీస్తూ.. చెల్లి గొంతుకోసిన అన్నయ్య
-
Govt Layoffs: 70వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు.. ఎక్కడో తెలుసా
-
AI Effect: రిస్క్ లో యూకే సాఫ్ట్వేర్ ఉద్యోగులు..80 లక్షల మందిపై AI ప్రభావం
-
అధికారులను అలర్ట్ చేసినందుకు భారత సిబ్బందికి థ్యాంక్స్ : బైడెన్
లేటెస్ట్
- మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు
- త్వరలో మరిన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు.. భూములిస్తేనే అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
- కూతురి జ్ఞాపకాలతో అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లిన తండ్రి
- Ananya Nagalla :నన్ను చేసుకునే వాడు అలాంటి క్యారెక్టర్ తో ఉండాలి
- పోలీస్ స్టేషన్లో సైకో వీరంగం..సిబ్బందిపై కత్తితో దాడి
- RR vs DC: సౌతాఫ్రికా స్టార్ పేసర్ వచ్చేశాడు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ
- ఎంపీ బండి సంజయ్పై కేసు
- సంక్షేమ రాజ్యం కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి: సీఎం జగన్
- Tillu Square: టిల్లు స్క్వేర్ మీడియాకి నో షోస్..నిర్మాత నాగవంశీ సంచలన నిర్ణయం!
- బాబు వస్తే కరువు వస్తుంది.. నంద్యాల సభలో సీఎం జగన్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్
- SRH vs MI: సన్ రైజర్స్ రికార్డుల మోత.. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్