రెండోరోజు కొనసాగుతోన్న బండి సంజయ్ యాత్ర

రెండోరోజు కొనసాగుతోన్న బండి సంజయ్ యాత్ర

బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది.జోగులాంబ గద్వాల జిల్లా ఇమామ్ పూర్ నుంచి ఆలంపూర్ లోని ప్రొగటూరు వరకు యాత్ర కొనసాగనుంది. లింగన్ వాయి, బూడిదపాడు, ఉండవెల్లి, తక్కశిల, ప్రొగటూరు మీదుగా 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.ఇవాళ పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత డీకే అరుణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం

బూట్స్​ను కొననున్న రిలయన్స్‌!

రోహిత్ ఫామ్ పై దిగులు లేదు