హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరునితో కలిసి భర్తను దారుణంగా హత్యచేసింది. జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో శంకర్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. మధ్యానికి బానిసైన శంకర్.. నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. దాంతో విసిగిపోయిన భార్య.. తన సోదరునితో కలిసి భర్తను రాడ్తో కొట్టి హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భర్తను రాడ్తో కొట్టి చంపిన భార్య
- క్రైమ్
- November 22, 2021
లేటెస్ట్
- ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్ శాతం
- హరోం హర మూవీలో సుధీర్ బాబు డబ్బింగ్ వర్క్ పూర్తి
- చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు
- ఘనంగా దాసరి జయంతి
- అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు
- దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ
- పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!
- ఉల్లి ఎగుమతులపై బ్యాన్ ఎత్తివేత
- కోటక్ బ్యాంక్ లాభం రూ. 4,133 కోట్లు
- బీజేపీకి ఓటేస్తే గోదాట్లో ఏసినట్టే! : కేసీఆర్
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..