నల్గొండ మోత్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో చేతివాటం చూపించాడు ఓ దొంగ. సందట్లో సడేమియా అన్నట్లు.. స్థానిక నేతలు మంత్రుల స్వాగత బిజీలో ఉంటే.. దొంగ మాత్రం ఏం చక్కా జేబుల్లో చేతులు పెట్టి చోరీ చేశాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి జోబులో నుంచి 40 వేలు.. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్ జోబులో నుంచి 37 వేలు.. మోత్కూర్ ZPTC భర్త సంతోష్ రెడ్డి జోబులో నుంచి 40 వేలు దొంగిలించినట్లు చెప్పారు నేతలు. డబ్బులు చోరీ చేస్తున్న సీన్ వీడియో రికార్డు అయింది. ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామంటున్నారు బాధిత నేతలు.
ప్రమాణ స్వీకారంలో బిజీగా నేతలు..చేతివాటం చూపిన దొంగ
- తెలంగాణం
- August 29, 2021
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్