శంషాబాద్, వెలుగు: ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలు బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టు పీఎస్పరిధిలో జరిగింది. మధురానగర్ కాలనీలో ఉండే సురేశ్ ఈ నెల 4న కుటుంబసభ్యులతో కలిసి ఊరెళ్లాడు. గురువారం అతడి ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు సురేశ్కు సమాచారం అందించారు. సురేశ్వచ్చి చూడగా ఇంట్లోని 2 తులాల బంగారం కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్పోర్టు పోలీసులు తెలిపారు.
ఊరికెళ్లొచ్చేలోగా ఇంట్లో చోరీ
- హైదరాబాద్
- June 9, 2023
లేటెస్ట్
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- భారత జట్టు కోచ్గా గౌతం గంభీర్.. చర్చలు జరుపుతున్న బీసీసీఐ పెద్దలు!
- అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
- ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన