దేశంలోకి కరోనావైరస్ మూడో దశ రాబోతోందని.. దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్దులు కావాలని కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె. విజయరాఘవన్ అన్నారు. ‘దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా మూడో వేవ్ అనివార్యమైంది’ అని ఆయన అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయరాఘవన్ మాట్లాడుతూ.. ‘కరోనా మూడవ దశ అనివార్యం. ఈ మూడో దశ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టంగా తెలియదు. ప్రస్తుత వేరియంట్లకు వ్యతిరేకంగా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా కొత్త వేరియంట్లు తలెత్తుతాయి. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతాయి. రోగనిరోధకాలు వ్యాధి తీవ్రతను తగ్గించేవిగా లేదా పెంచేవిగా మారతాయి. అందువల్ల మూడో దశను ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉండాలి’ అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,780 మంది కరోనా బారినపడి చనిపోయారు. కరోనా దేశంలోకి ఎంటరైన తర్వాత ఇదే అత్యధిక మరణాల సంఖ్య కావడం గమనార్హం.
కోవిడ్ మూడో దశ రాబోతోంది.. సిద్దంకండి
- దేశం
- May 5, 2021
లేటెస్ట్
- సీఎం జగన్ బస్సు యాత్ర ఖరారు .. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ
- గుడిలో ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కుతారు.. అంత శక్తి ఉంటుందా.. పుణ్యమా..!
- హేమంత్ సోరెన్ కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సొంత వదిన
- Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్
- హైదరాబాద్ రోడ్డుపై నడుస్తూ.. కుప్పకూలి చనిపోయిన వ్యక్తి
- IPL 2024: విశాఖ ఎయిర్ పోర్ట్లో ఐపీఎల్ టీమ్ ప్లేయర్స్ సందడి
- ఓవర్ స్పీడ్ తో పల్టీలు కొట్టిన కారు.. విద్యార్థి మృతి
- పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇయ్యాలే : హరీశ్ రావు
- Arundhathi Nair: చావుబ్రతుకుల మధ్య నటి అరుంధతి నాయర్.. వెంటిలేటర్పై చికిత్స
- ఎన్డీఏకు భారీ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా..
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు
- గూగుల్ డ్రైవ్లో ఆ ఫొటోలు ఉంటే మీ మెయిల్ గోవిందా
- IT Layoff : 7 నిమిషాల మీటింగ్.. రెండు డిపార్ట్ మెంట్స్ క్లోజ్.. ఐటీలో సంచలనం
- నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్