చెన్నై: అంతర్జాతయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ పద్నాలుగో సీజన్ చివరిది కానుందని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. వీటికి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ధోని మరికొన్ని సీజన్లు ఆడతాడని భావిస్తున్నామని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. 'ఈ సీజన్ ధోనీకి ఆఖరిది అవుతుందని నేను అనుకోవట్లే. ఇది నేను వ్యక్తిగతంగా చెబుతున్నా. మా జట్టులో ఉన్న ప్లేయర్లు మరికొన్నాళ్లు ఐపీఎల్ లో కొనసాగుతారని ఆశిస్తున్నాం. రైనా మళ్లీ టీమ్ తో చేరడం మంచి విషయం. మేం ఓ కుటుంబంలా ముందుకు సాగుతాం' అని విశ్వనాథన్ పేర్కొన్నారు.
ధోని ఫ్యూచర్ పై సీఎస్కే క్లారిటీ
- ఆట
- April 9, 2021
లేటెస్ట్
- వడ్ల కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి : డీఎస్ చౌహాన్
- మహాదేవ్ బెట్టింగ్ స్కాం : నటి తమన్నాకు కోర్టు సమన్లు
- గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు
- పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ : ఎస్. వెంకటరావు
- బీఆర్ఎస్ నుంచి కోటపాటి నర్సింహంనాయుడు ఔట్
- ఇవ్వాల నుంచి ఓటు హక్కుపై ఫొటో ఎగ్జిబిషన్ : జి.కోటేశ్వర్ రావు
- జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ ఆబీద్ అరెస్ట్
- Vijay Thalapathy: విజయ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. సినిమా రావడం కష్టమే.. ఓపెన్గా చెప్పేసిన దర్శకుడు
- ఏపీ లోక్సభ, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్
- అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి